News

News

సాంస్కృతిక వారసత్వ చెట్ల సంరక్షణ కోసం జియో ట్యాగింగ్

జమ్మూ కశ్మీర్ సాంస్కృతిక వారసత్వ చిహ్నమైన చినార్ చెట్ల రక్షణ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెట్ల పరిస్థితిపై డేటాబేస్ కోసం డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ ను...
News

దుర్గమ్మపై సమగ్ర రచనలకు ప్రోత్సాహం

జగన్మాత దుర్గమ్మపై సమగ్ర రచన లకు ప్రోత్సాహం అందిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి ఈవో రామచంద్ర మోహన్ తెలిపారు. కనకదుర్గమ్మ పై ప్రముఖ పాత్రికేయుడు శంకర నారాయణ రచించిన పాటల సీడీని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న ఈవో కార్యాలయంలో దేవాదాయ...
ArticlesNews

స్వాతంత్య్రోద్యమ కేసరి లాలా ల‌జ‌ప‌తి రాయ్‌

( జనవరి 28 - లాలా లజపతి రాయ్‌ జయంతి ) కొందరి త్యాగాలే దేశ చరిత్రలో నిలిచిపోవటం సత్యం. అలా నిలిచిపోయిన చారిత్రక వ్యక్తుల కోవలోకి లాలా లజపతి రాయ్‌ వస్తారు. లాలాజీ జీవితం భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో...
News

గురుద్వారాల్లో తనిఖీలు.. ట్రంప్‌పై సిక్కుల ఆగ్రహం

ఎన్నికల ముందు చెప్పినట్టుగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులను సాగనుంపుతున్నారు. ఈ క్రమంలో అక్రమ వలసదారులను అరెస్టు చేయడానికి ట్రంప్‌ అనుసరిస్తోన్న విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో అధికారులు న్యూయార్క్‌,న్యూజెర్సీల్లోని గురుద్వారాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు....
NewsProgramms

సంఘమిత్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా జ్యోతి ప్రజ్వలన, భరత మాతకు, స్వాతంత్ర్య సమరయోధులకు మాలార్పణ, పుష్పార్చన తరువాత ముఖ్య అతిథులు విశ్రాంత సైనిక దంత శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ బచ్చు సంతోస్,...
News

పురోహితులకు బీమా కార్డులు

ప్రైవేటు ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక, పురోహితులకు బీమా కార్డుల జారీకి ప్రభుత్వంతో చర్చిస్తున్నామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య పేర్కొన్నారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక, పురోహిత సంక్షేమ సేవా సంఘం తొలి సమావేశాన్ని నిర్వహించారు....
News

మహిళల సాధికారతకు వేదికగా మహాకుంభమేళా

ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళా వివిధ కార్యక్రమాలతో మహిళల సాధికారతను ప్రోత్సహించేందుకు ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తోంది. అనేక సంస్థలు, ఎన్జీవోలు, మహిళలకు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఈ కుంభమేళా ఓ వేదికగా నిలిచింది. మహిళా సాధికారత దిశగా మహిళల హక్కుల...
News

11న అరుణాచలానికి ప్రత్యేక సర్వీసులు

పౌర్ణమిని పురస్కరించుకుని ఫిబ్రవరి 11న ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలానికి ప్రత్యేక సర్వీసులను నడుపనున్నట్లు అన్నమయ్య జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రయాణికుల భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ సర్వీసులను పవిత్ర క్షేత్రానికి వెళ్లేవారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన...
1 1,080 1,081 1,082 1,083 1,084 3,078
Page 1082 of 3078