News

News

వందో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వందో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29న సాయంత్రం 6గంటల23 నిమిషాలకు నావిక్-2 ఉప గ్రహాన్ని ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి దీనిని ప్రయోగించనుంది. దాదాపు...
ArticlesNews

మహాకుంభమేళా 2025 : ద్వాదశ మాధవ పరిక్రమ గ్యాలరీని పెద్దసంఖ్యలో దర్శిస్తున్న భక్తులు

మహాకుంభమేళాలో భాగంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులకు ప్రయాగరాజ్‌లో మరో అద్భుతమైన అనుభవం కలుగుతోంది. అదే ద్వాదశ మాధవ పరిక్రమ. విష్ణుమూర్తికి చెందిన పన్నెండు అపురూప మూర్తుల ప్రతిరూపాలను ప్రయాగలో ప్రదర్శిస్తున్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్...
News

29 నుంచి భారతీయ సంస్కృతి ఉత్సవం

దేశ ప్రగతి, సుస్థిరత, శాంతి కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు కర్ణాటకలోని కలబురగి జిల్లా సేడంలో భారతీయ సంస్కృతి ఉత్సవం-7 నిర్వహిస్తున్నట్లు భారత్‌ వికాస్‌ సంఘం వ్యవస్థాపకుడు కేఎన్‌ గోవిందాచార్య తెలిపారు. ఉత్సవం గోడపత్రికను గురువారం...
News

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

శ్రీశైలంలో త్వరలో జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులను అతిథిగా భావించి సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవస్థాన అన్నప్రసాద వితరణ భవనంలో సమీక్ష...
News

ప్రతి కుటుంబంలో ముగ్గురు పిల్లలు తప్పనిసరి : మహాకుంభమేళాలో విశ్వహిందూ పరిషత్

దేశంలో హిందూ జనభా తగ్గడంపై విశ్వహిందూ పరిషత్‌(VHP)ఆందోళన వ్యక్తం చేసింది. హిందువుల జననాల రేటు పడిపోతుండటంతో దేశ జనభాలో అసమతూకం ఏర్పడుతోందని వివరించింది. ఇందుకు విరుగుడుగా ప్రతి హిందూ కుటుంబం కనీసం ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చింది. మహాకుంభ్‌ నగర్‌లో...
ArticlesNews

మహా కుంభమేళాలో రెండో అమృత స్నానం గురించి తెలుసా..

మహా కుంభమేళాలో రెండో అమృత స్నానం జనవరి 29న జరగనుంది. అయితే దీని కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ అమృత స్నానం ఎందుకంత స్పెషల్, దీని ప్రాముఖ్యత ఏంటనే విషాయలను ఇక్కడ తెలుసుకుందాం. భారతదేశంలో ఆధ్యాత్మిక, మతపరమైన సంప్రదాయాల్లో...
News

తిరుమలలో ఆలయం ఎదుట ఎమ్మెల్యే ఫొటో షూట్..

కలియుగ వైకుంఠం తిరుమల విషయంలో ఇటీవల వరుసగా చోటు చేసుకున్న ఘటనలు చూస్తే ఆలయ పవిత్రతపై శ్రీవారి భక్తులకే కాక సమస్త హిందూ సమాజానికి ఆందోళన కలుగుతోంది. తిరుమల లడ్డు వివాదం మొదలుకొని.. మొన్నటికి మొన్న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల...
News

వక్ఫ్ జేపీసీ చైర్మన్‌ను దూషించిన టీఎంసీ ఎంపీ

వక్ఫ్ సవరణ బిల్లు 2024ను చర్చించేందుకు నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం రసాభాసగా జరిగింది. సమావేశంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తనపై అన్‌పార్లమెంటరీ భాష (అసభ్య పదజాలం) ఉపయోగించారని జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ ఆరోపించారు....
1 1,081 1,082 1,083 1,084 1,085 3,078
Page 1083 of 3078