News

News

పర్యావరణ పరిరక్షణకు సైకిల్‌ యాత్ర

దేశంలో రోజురోజుకీ చెట్లు లేక పర్యావరణానికి ముప్పువాటిళ్లుతుందని, దీనిపై ప్రజలను చైతన్య పరిచేందుకు సైకిల్‌ యాత్ర చేపట్టినట్టు కోల్‌కతాకు చెందిన పరిమల్‌ కాంజీ (65) అన్నారు. కోల్‌కతాలో 20రోజుల కిందట సైకిల్‌ యాత్ర ప్రారంభించిన ఈయన శ్రీకాకుళం జిల్లా కవిటి మండల...
News

హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సూర్యనమస్కారాలు

రధసప్తమి సందర్భంగా ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి ప్రీతికరమైన సూర్యారాధన నిర్వహించారు . తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విద్యార్థులతో సూర్యనమస్కారాలు నిర్వహించారు. యోగా గురువు కరిబండి రామకృష్ణ విద్యార్థులతో సూర్య నమస్కారాలు...
News

భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు

లోకాన్ని కాపాడే శ్రీ సూర్య భగవానుడి జయంతి సందర్భంగా తెలుగు నేల పులకించిపోతోంది. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తిరుమల, శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయం వద్ద...
News

ధర్మబద్ధంగా నడుచుకోవాలి

ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా నడుచు కుంటే జీవితం ఆనందంగా ఉంటుందని రాజమండ్రికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వి శ్వనాఽథ గోపాలకృష్ణ శాస్త్రి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్‌లో వేదాంత శ్రవణం అనే అంశంపై ఆయన ప్రవచనం చెప్పారు. మానవులందరూ సంస్కారవంత...
News

కర్ణాటక ‘చివరి మావోయిస్టు’ లక్ష్మీ లొంగుబాటు

కర్ణాటక మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో చివరి మావోయిస్టుగా భావిస్తోన్న లక్ష్మీ.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఉడుపి పోలీసు ఉన్నతాధికారుల ముందు సరెండరైన ఆమె.. ఆర్థిక సాయం అందించిన...
ArticlesNews

బుజ్జగింపు బురదలో విపక్షాలు, ఆ మీడియా

మతోన్మాదంతో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారు ఎవరో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదానికి పాల్పడుతున్నదెవరో తెలిసినా, బాహాటంగా చెప్పే ధైర్యం సెక్యులరిస్టులకీ, ఉదారవాదులకీ లేదు. దానిని కప్పిపుచ్చి హిందువులకు ఆ మరక అంటించడానికి చిరకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాషాయ ఉగ్రవాదమన్నాడో మూర్ఖ కాంగ్రెస్‌ ‌హోం...
News

ఆదిశంకరుల బోధనలు అధ్యయనం చేయాలి

ఆదిశంకరుల బోధనలను యువకులు అధ్యయనం చేయాలని ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శృంగేరి జగ ద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి 75 వర్ధంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామ కృష్ణ క్షేత్రంలో శంకర విజయం అంశంగా ఆధ్యాత్మికవేత్త సామ వేదం షణ్ముఖ...
News

లంకమలలో ఆదిమానవుల రేఖా చిత్రాలు

వైయస్సార్ జిల్లా సిద్దవటం లంకమల అడవుల్లో ఆదిమానవులు గీసిన శిలా రేఖా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి సామాన్యశకానికి పూర్వం 8000-2000 మధ్య కాలం నాటివిగా తెలుస్తోంది. నేటికి చెక్కు చెదరకుండా అలాగే ఉండడం విశేషం. సిద్దవటం రేంజిలోని రోలబోడు, మద్దూరు...
1 1,066 1,067 1,068 1,069 1,070 3,079
Page 1068 of 3079