News

News

ప్రఖ్యాత పండితుడు రాజనాక మార్క్ మృతిపై సంతాపం ప్రకటించిన ఆరెస్సెస్

ప్రఖ్యాత పండితుడు, కశ్మీర్ శైవిజం తంత్ర అభ్యాసకుడు రాజనాక మార్క్ డైకోవ్స్కీ మరణంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాపాన్ని ప్రకటించింది. ఈయన మరణంతో తమకెంతో బాధ కలిగించిందని ఆరెస్సెస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు. చాలా లోతైన రచనలు చేసి,...
News

కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం

ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వేడుక జరుగుతోన్న ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న ఆయన రుద్రాక్షలు చేతబూని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. తర్వాత గంగానదికి హారతి ఇచ్చి, పూజలు...
News

చైనాలో రామాయణం

ఈ దృశ్యమేదో భారతీయ ఇతివృత్తంగా ఉన్న ప్రదర్శనలోనిది అని అనిపిస్తే తప్పు కాదు. అది రామాయణంలోని ఒక ఘట్టం. అయితే ప్రదర్శించిన వారు మాత్రం చైనా కళాకారిణులు. ఆదికావ్యం పేరుతో చైనాలో రామాయణ నృత్య ప్రదర్శన నిర్వహించారు. చైనాకు చెందిన ప్రఖ్యాత...
News

వక్ఫ్ సవరణ బిల్లుతో పేద ముస్లిములకు మేలు: జేపీసీ ఛైర్మన్

వక్ఫ్ సవరణ బిల్లు గురించి ఎంఐఎం ఎంపీ ఒవైసీ చేసిన వ్యాఖ్యల మీద జగదాంబికా పాల్ స్పందించారు. వక్ఫ్ బిల్లు వస్తే నిరుపేద ముస్లిములకు, పస్మందాలకు, ముస్లిం విధవలకూ మేలు జరుగుతుందని ఆయన అన్నారు. జగదాంబికా పాల్, వక్ఫ్ బోర్డు అంశం...
News

తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. అయితే జనవరి 29న మౌని అమావాస్య అమృత స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో 30 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...
ArticlesNews

సీఏఏ వ్యతిరేక యాక్టివిస్టు క్షమాసావంత్‌కు వీసా నిరాకరణ

అమెరికాలోని సియాటెల్ సిటీ కౌన్సిల్ మాజీ సభ్యురాలు క్షమా సావంత్‌కు భారత్ రావడానికి వీలు లేకుండా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీసా నిరాకరించింది. క్షమా సావంత్ భారతదేశంలో సీఏఏ, ఎన్ఆర్‌సిలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసింది. అలాంటి...
News

మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

అఖిలేష్ యాదవ్ అధ్యక్షుడిగా వున్న సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మహా కుంభమేళాను అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో భక్తులు, జాతీయవాదులు ఆమెపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. హిందువుల మనోభావాలను అవమానపరుస్తున్నారని, నదీమ తల్లులను అవమానించే...
News

ద్వారపూడిలో ఆదియోగి

ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. 60 అడుగుల ఎత్తు 100 అడుగుల వెడల్పుతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈనెల 26 మహాశివరాత్రి రోజున విగ్రహాన్ని ప్రారంభించనున్నారు....
1 1,064 1,065 1,066 1,067 1,068 3,079
Page 1066 of 3079