News

News

పాక్‌కు మద్దతు ఇవ్వడంతోనే ఘర్షణ!

కశ్మీరీ విద్యార్థులను నిలదీసిన యూపీ, బీహార్‌ విద్యార్థులు సంగ్రూర్‌: టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ చేతిలో భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో భారత్‌ ఓడిపోయిందనే అక్కసుతో తమపై కొందరు దాడులకు పాల్పడ్డారని కశ్మీర్‌కి చెందిన విద్యార్థులు ఆరోపించారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌ భాయ్‌...
News

పాక్‌-ఇండియా మ్యాచ్‌… టీచ‌ర్ ‘ఔట్‌’

ప్ర‌త్య‌ర్థికి మ‌ద్ద‌తుతో ఊడిన ఉద్యోగం ఉదయ్‌పూర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఓ ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయురాలు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా దాయాది జట్టుకు మద్దతిచ్చింది. అంతేకాకుండా పాక్‌ గెలిచాక వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టింది. ఈ స్టేటస్‌ చూసిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు...
News

బంగ్లాదేశ్‌లో ముస్లిమేతరులపై ఆగని దాడులు

ఢాకా: బంగ్లాదేశ్‌లో ముస్లిమేతరులపై దాడులు ఆగడం లేదు. ఈ మేరకు వరల్డ్‌ హిందూ ఫెడరేషన్‌ బంగ్లాదేశ్‌ శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. అక్టోబర్‌ 13న ప్రారంభమైన దాడులపై పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నప్పటికీ ఆదివారం కాక్స్‌ బజార్‌ జిల్లాలోని కటఖలి ఫారెస్ట్‌...
News

రూ.64 వేల కోట్లతో ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్ట్

ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించిన ప్రధాని వార‌ణాసి: ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను రూ.64 వేల కోట్లతో సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని వార‌ణాసి నుంచి ప్రధాని ప్రారంభించారు. వార‌ణాసిలో రూ.5,200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని...
News

వ‌చ్చే నెల‌ 5 నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

శ్రీ‌శైలం: శ్రీశైల మహాక్షేత్రంలో నవంబర్ అయిదోతేదీ నుంచి డిసెంబర్ నాలుగోతేదీ వరకు కార్తీక‌ మాసోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు కార్తీక‌ మాసంలో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అయితే, ఈ మాసంలో స్వామివారి...
News

దేశ‌ద్రోహి… ఆ ముస్లిం కానిస్టేబుల్‌!

పాక్‌కు భారత రహస్య సమాచారం అంద‌జేత‌ ఉగ్రవాద నిరోధక దళం అదుపులో నిందితుడు గాంధీన‌గ‌ర్‌: గుజరాత్​ భుజ్​ బెటాలియన్​కు చెందిన సరిహద్దు భద్రతా దళం కానిస్టేబుల్​ను గుజరాత్​ ఉగ్రవాద నిరోధక దళం అరెస్టు చేసింది. పాకిస్థాన్​కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో...
News

భుజం… భుజం… క‌లిపి వంతెన నిర్మించి…

తిరువ‌నంత‌పురం: ప్రకృతి బీభ‌త్సానికి కేర‌ళ అత‌లాకుత‌ల‌మైంది. రోడ్లు కొట్టుకుపోయాయి. ఇళ్ళు ధ్వంస‌మ‌య్యాయి. వీటితోపాటు కొక్కర్ పంచాయతీలను కలిపే తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఈ సంఘ‌ట‌న‌తో ఆయా గ్రామాల మ‌ధ్య సంబంధాలు తెగిపోయాయి. స‌మాచారం తెలుసుకున్న రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ అనుబంధ సంస్థ...
News

చైనా కొత్త సరిహద్దు చట్టం… భారత్ ప్రయోజనాలకు విఘాతం!

న్యూఢిల్లీ: చైనా నూతన జాతీయ సరిహద్దు చట్టాన్ని తీసుకొచ్చింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన సహా సరిహద్దు రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటు...
1 1,013 1,014 1,015 1,016 1,017 1,524
Page 1015 of 1524