పాక్కు మద్దతు ఇవ్వడంతోనే ఘర్షణ!
కశ్మీరీ విద్యార్థులను నిలదీసిన యూపీ, బీహార్ విద్యార్థులు సంగ్రూర్: టీ20 ప్రపంచకప్లో పాక్ చేతిలో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్లో భారత్ ఓడిపోయిందనే అక్కసుతో తమపై కొందరు దాడులకు పాల్పడ్డారని కశ్మీర్కి చెందిన విద్యార్థులు ఆరోపించారు. పంజాబ్లోని సంగ్రూర్ భాయ్...