News

News

పురాతన జ్ఞాన కేంద్రాల పునరుద్ధరణ అభినందనీయం : ఉపరాష్ట్రపతి

భారతదేశంలోని పురాతన జ్ఞాన కేంద్రాలను పునరుద్ధరించడం యొక్క ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ నొక్కి చెప్పారు. కె.పి.బి. 75 సంవత్సరాల వేడుకలో ప్రసంగిస్తూ. ముంబైలోని హిందూజా కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో, ఆయన దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలైన ఓదంతపురి, తక్షశిల, విక్రమశిల,...
NewsProgramms

బాలికల సర్వతోముఖాభివృద్ధికి నివేదిత గురుకులం కృషి

బాలికల సర్వతోముఖాభివృద్ధి నివేదిత గురుకులం కృషి చేస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారత కార్యకారిణీ సదస్యులు అదరణీయ భాగయ్యగారు తెలిపారు. శ్రీ విజ్ఞాన విహార, విజయవాడ ఆధ్వర్యంలో బాలికల కోసం కృష్ణాజిల్లా ఉంగుటూరులో మార్చి 2 వ తేదీన నివేదిత...
News

చర్చి ఉత్సవాల కోసం యువకుల బలి

తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. చర్చి ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తూ విద్యాదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా ఎనాయం పుతేంతురైలోని సెయింట్ ఆంథోనీ చర్చి పండగను నిర్వహించాలని పాస్టర్లు భావించారు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ...
News

మహాకుంభమేళ ప్రాంతం ప్రస్తుతం ఎలా ఉందంటే..

ప్రయాగ్ రాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు సాగిన మహా కుంభమేళ యాత్రికులతో కిక్కిరిసిపోయింది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఆ మహా కుంభమేళలో అమృత స్నానాన్ని చేసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు ప్రయాగ్ రాజ్‌కు పోటెత్తారు. జనవరి 13వ...
ArticlesNews

గీత దాటరాదు

ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో, దానికి దన్నుగా నిలవడంలో సాంకేతికత ప్రధానపాత్ర పోషిస్తే మన సమాజానికి అది శ్రేయం. అలాకాకుండా సాంకేతికతను దుర్వినియోగం చేస్తే అది సంఘాన్ని భ్రష్టుపట్టిస్తుంది. ఒకప్పుడు ముందస్తు ప్రణాళికతో డబ్బు కూడబెట్టుకుని దూరాభారాలు లెక్కించకుండా దైవ దర్శనానికి వెళ్లేవారు....
News

శాశ్వత శాంతిని పునరుద్ధరించండి

రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌లో శాశ్వత శాంతిని పునరుద్ధరించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఉన్నతాధికారులను ఆదేశించారు. మార్చి 8 నుంచి మణిపూర్‌లోని అన్ని రహదారులపై ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని...
News

అయోధ్య నగర పాలికకు పాదరక్షల సమస్య.. వట్టికాళ్లతోనే వెళ్లిపోతున్న భక్తులు

ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళా భక్తుల రద్దీ అయోధ్యను కూడా తాకడంతో స్థానిక నగర పాలికకు గత నెల రోజులుగా గుట్టలుగా పేరుకుపోతున్న చెప్పుల తొలగింపు పెద్ద సమస్యగా మారింది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు విడిచిపెడుతున్న పాదరక్షల తరలింపునకు అధికారులు పొక్లెయిన్లు,...
News

తొలి విశ్వశాంతి కేంద్రం ప్రారంభం

శాంతిసామరస్యాలతోనే ఏ సమస్యలైనా పరిష్కారం అవుతాయంటారు. శాంతియుత జీవనశైలి మనిషిని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళుతుందని చెబుతారు. ఈ భావనకు ఆలంబనగా నిలిచేలా దేశంలో తొలి విశ్వశాంతి కేంద్రాన్ని గురుగ్రామ్‌లో నిర్మించారు. మార్చి 2, ఈ కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్...
1 1,013 1,014 1,015 1,016 1,017 3,081
Page 1015 of 3081