News

News

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు సమర్ధనీయం కాదు : అమర్త్యసేన్‌

బంగ్లాదేశ్ సంక్షోభంపై అమర్త్య సేన్ ఆందోళన వ్యక్తం చేశారు, లౌకికవాదం పట్ల నిబద్ధతను ప్రశంసించారు.జమాతే లాంటి మతతత్వ శక్తులను బంగ్లాదేశ్‌ దూరంగా ఉంచాలని.. లౌకికతత్వాన్ని, బహుళత్వాన్ని కాపాడాలని నోబెల్‌ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆ దేశ పరిస్థితి చూస్తే...
News

వామపక్ష వాదులతో హిందువులకు ప్రమాదం

వామపక్షాలు, ఉదారవాదులతోనే హిందూ సమాజానికి అతిపెద్ద ప్రమాదమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జరిగిన వివేకానంద సేవా సమ్మాన్‌ 2025 కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముస్లింలు, క్రైస్తవులు ఎన్నడూ హిందూ సమాజానికి...
News

సోమనాథుడికి మోదీ ప్రత్యేక పూజలు

గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లాలో గల ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్‌ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సోమనాథ లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పొరుగున గల జునాగఢ్‌ జిల్లాలోని గిర్‌ వన్యప్రాణుల అభయారణ్య...
News

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు న‌వ్వుల‌పాలు..

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌లో జ‌రుగుతున్న మ్యాచ్‌ల‌ను వ‌రుణుడు వెంటాడుతున్నాడు. రావ‌ల్పిండి వేదిక‌గా జ‌ర‌గాల్సిన‌ రెండు మ్యాచ్‌లు (ఆస్ట్రేలియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వ‌ర్సెస్ పాకిస్థాన్‌)తో పాటు, నిన్న లాహోర్‌లో జరగాల్సిన ఆసీస్‌, ఆఫ్ఘన్ కీల‌క‌ మ్యాచ్‌ కూడా వ‌ర్షార్ప‌ణం...
News

దేశ నాగరికతకు ఆధ్యాత్మికతే మూలం : జగదీప్ ధన్కర్

భారత దేశ నాగరికతకు మూలం ఆధ్యాత్మికతే అని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. ఈ ఆధ్యాత్మిక చైతన్యమే శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా సాగుతోందన్నారు.ఆచార్య భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి ప్రభుపాద 150 వ జయంతి ఉత్సవాలు కలకత్తాలో జరిగాయి. ఈ సందర్భంగా...
News

బంగ్లా చొరబాటుదారులకు సహకరిస్తున్న నెట్‌వర్క్‌లపై చర్యలు

అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులు, రొహింగ్యాలకు సహకరిస్తున్న నెట్‌వర్క్‌లపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రహోంమంత్రి అమిత్‌ షా దిల్లీ పోలీసులను ఆదేశించారు. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన ఈ అంశంపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. దేశరాజధాని దిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన సమీక్ష...
ArticlesNews

హైదరాబాద్‌లో బంగ్లాదేశీ చొరబాటుదారుల అరెస్ట్, ఎంఐఎం మౌనం దేనికి?

అక్రమ చొరబాటుదారులు పాల్పడుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టే క్రమంలో హైదరాబాద్ పోలీసులు నగరంలోని వేశ్యాగృహాలపై దాడులు చేసారు. ఆ క్రమంలో 18మందిని అరెస్ట్ చేసారు. వారిలో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా నిర్వహిస్తున్న బంగ్లాదేశీ చొరబాటుదారులు కూడా ఉన్నారు....
News

జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర..

జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర పేరుతో విజయవాడ ఐఆర్‌సీటీసీ సంస్థ ప్రత్యేక ప్యాకేజీతో భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలును నడపనుంది. మార్చి 21న సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు,...
1 1,014 1,015 1,016 1,017 1,018 3,081
Page 1016 of 3081