News

News

ఔరంగజేబ్‌ గొప్ప పాలకుడు.. ఎస్పీ వివాదాస్పద వ్యాఖ్యలు

సమాజ్‌వాదీ పార్టీ నేత అబు అజ్మీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగ్‌జేబ్ మంచి పాలకుడని కితాబు ఇచ్చారు. ఆయన ఎంతమాత్రం క్రూరుడు కాదంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సహా పలు పార్టీల...
News

సురక్షిత స్థాయిలోనే త్రివేణీ సంగమ జలాలు

మహాకుంభమేళా జరిగిన సమయంలో త్రివేణి సంగమ జలాల్లో కాలుష్యం పెచ్చుమీరిందంటూ వచ్చిన వార్తల్ని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కొట్టిపారేశారు. లఖ్‌నవూలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘మలినాలున్నాయంటూ వచ్చిన...
ArticlesNews

మహాకుంభ్‌లో తొక్కిసలాట తర్వాత వేగంగా వ్యవహరించాం

జనవరి 29న ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌లో జరిగిన తొక్కిసలాట తర్వాత పరిస్థితిని నియంత్రించడానికి తమ ప్రభుత్వం వేగంగా వ్యవహరించిందని, బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించిందని, విస్తృత భయాందోళనలను నివారించిందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. లక్నోలో జరిగిన ఇండియన్...
News

బోథ్‌లో లవ్ జిహాద్ కేసు… హిందూ సంఘాల జోక్యంతో క్షేమంగా హిందూ యువతి

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో లవ్ జిహాద్ కేసు బయటపడింది. ఓ హిందూ అమ్మాయిని, ముస్లిం అబ్బాయి తీసుకెళ్లాడు. దీంతో బీజేపీ నేతలు, హిందువులు నిరసనకు దిగారు. అయితే తన కూతురు తప్పిపోయిందని హిందూ కుటుంబం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు....
ArticlesNews

ఈ పేపర్‌ని ఇంకేమనాలి?..

"టైమ్స్ ఆఫ్ ఇండియా" పేపర్.. మరోసారి తన అసలు నైజాన్ని ప్రదర్శించింది. వాస్తవాలకు విరుద్ధంగా, పక్కదారి పట్టించే కథనాలను ప్రచురించడంలో దిట్టైన ఈ మీడియా సంస్థ.. గతంలోనే ఉజ్జయినిలో జరిగిన ఓ ఘటనను.. హిందువుల విశ్వాసాలపై రుద్ది "టాయ్‌లెట్ పేపర్ ఆఫ్...
News

డోని పోలో నైదర్ నామ్లోను సందర్శించిన మోహన్ భాగవత్

ఒక చిరస్మరణీయమైన మరియు ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన సందర్శనలో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా నహర్‌లగున్‌లోని ప్రశాంతమైన పాచిన్ కాలనీలో, పాచిన్ నది ప్రశాంతమైన ఒడ్డున ఉన్న నైషి...
News

‘ఆదిచిత్తర’ గిరిజన చిత్రకారుల సమ్మేళనం

విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం, మాన్సస్ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 'ఆదిచిత్తర : నేషనల్ ట్రైబల్ పెయింటర్స్ కాన్క్లేవ్' పేరుతో రెండు రోజుల జాతీయ గిరిజన చిత్రకారుల సమ్మేళనం విజయవంతంగా ముగిసింది. విజయనగరం కోటలో జరిగిన ఈ కార్యక్రమంలో 26...
News

2000 మంది భక్తులతో శ్రీమఠంలో రామనామ జపం

కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్ర స్వామి మఠంలో 2000 మందికి పైగా భక్తులతో శ్రీ రామనామ జపం కార్యక్రమం నిర్వహించారు. మార్చి 1 తేదీ నుంచి 6 వరకు శ్రీమఠంలో నిర్వహించిన గురువైభవోత్సవాలల్లో భాగంగా రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి...
1 1,012 1,013 1,014 1,015 1,016 3,081
Page 1014 of 3081