గిరిజన మహిళల గళాన్ని వినిపించిన చైతన్య సదస్సు
సమాజ రథసారథులు, నిర్మాతలు, ధర్మ, సంస్కృతి పరిరక్షకులు మాతృమూర్తులేనని ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్...














