స్పూర్తి దాయకంగా రాణి ఝాన్సీ జయంతి వేడుకలు.
కర్నూలు జిల్లా,నంద్యాల సంఘమిత్ర ఆవాసము నందు భరతమాత ముద్దుబిడ్డ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు స్ఫూర్తిదాయకంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలన, లాలంకరణ తర్వాత విద్యార్థుల ప్రార్థనతో సభ ప్రారంభమైంది. స్థానిక సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, ఘటన కార్యదర్శి శ్రీమతి జయశ్రీ, కార్యవర్గ సభ్యురాలు మరియు యోగా శిక్షకురాలు...














