archive#TTD

News

శ్రీవాణి ట్రస్టుపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు… 650 కోట్లతో ఆలయాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి

శ్రీవాణి ట్రస్ట్ పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా శ్రీవాణి ట్రస్ట్ విరాళాల వివరాలను ఆయన వెల్లడించారు. రూ.లక్ష లోపు విరాళాలు ఇచ్చే భక్తులకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయిస్తామని.. ఒక...
News

తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుకొస్తాం – ఈవో ధర్మారెడ్డి

తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌తో చిత్రికరించిన దృశ్యాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు IOCకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే అన్నదానం దగ్గర నుంచి డంపింగ్ యార్డ్ వరకు మాత్రమే డ్రోన్ సర్వేకు వారికి...
News

టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియామకం

ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావును టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయానికి వచ్చనట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మూడేళ్లుగా...
News

తిరుమలలో డ్రోన్‌ వీడియో కలకలం.. సామాజిక మాధ్యమాలలో వైరల్‌.. అసలు ఏం జరిగిందంటే?

తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ తో చిత్రీకరించారు అన్న వ్యవహరం కలకలం రేపుతోంది. నిత్యం పటిష్ట భద్రత నడుమ ఉండే ఆలయ పరిసరాలను ఎవరో డ్రోన్‌తో చిత్రీకరించిన విజువల్స్‌ సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. దీంతో టీటీడీ అధికారులు స్పందించారు....
News

టీటీడీలో విద్యుత్‌ ఆదాకు పటిష్టంగా చర్యలు!

టీటీడీలో విద్యుత్‌ను ఆదా చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని కార్యాలయంలో ఏపీఎస్‌ఈసీఎం (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌), నెడ్‌క్యాప్‌ (నాన్‌ కన్వెన్షనల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఎపి)...
News

తిరుమలలో క్వార్టర్స్‌ భవనాల మరమ్మతు పనులు వేగవంతం!

తిరుమలలో క్వార్టర్స్‌ భవనాల మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 50 నుంచి 60 ఏళ్ల క్రితం ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్స్‌ కళాహీనంగా మారడంతోపాటు మరమ్మతులకు గురయ్యాయి. పైకప్పు పెచ్చులు ఊడటంతోపాటు వర్షం కురిసిన సమయంలో నీరు దిగడం, డ్రైనేజీ...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) స్వామివారిని దర్శించుకునేందుకు 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 67,511 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 26,948...
News

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 12 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,229 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్నటి రోజు...
News

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అయిదు చోట్ల మినీ అన్నప్రసాద భవనాలు.. అవి ఎక్కడంటే?

శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తిరుమలకు వస్తుంటారు. వాందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగానే అన్నప్రసాదాలను అందజేస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి భక్తులు అంతకంతూ పెరుగుతుండడంతో.. ఇతర...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం బుధవారం 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు అయిదు సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 74,436 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా శ్రీవారి...
1 2 3 4 5 6 25
Page 4 of 25