శ్రీవాణి ట్రస్టుపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు… 650 కోట్లతో ఆలయాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి
శ్రీవాణి ట్రస్ట్ పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా శ్రీవాణి ట్రస్ట్ విరాళాల వివరాలను ఆయన వెల్లడించారు. రూ.లక్ష లోపు విరాళాలు ఇచ్చే భక్తులకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయిస్తామని.. ఒక...





