archive#TTD

News

నేత్రానందంగా గరుడసేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ నేత్రానందంగా జరిగింది. రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి తనకెంతో ఇష్టమైన గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు....
News

యువ ధార్మిక సమ్మేళనంతో ఉన్నతంగా జీవించొచ్చు – ఆనంతతీర్థాచార్యులు

యువ ధార్మిక సమ్మేళనం ద్వారా యువత ఆధ్యాత్మికంగా ఉన్నతంగా జీవించవచ్చని దాససాహిత్య ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో ‘యువ ధార్మిక సమ్మేళనం’ రెండు రోజుల కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ... ప్రతి...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న అంటే ఆదివారం రోజున స్వామివారిని 78,340 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 27,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.30 కోట్లు వచ్చింది. టికెట్ లేని సర్వదర్శనానికి 10...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సుమారు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 57,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,094 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....
News

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. 11 నెలల్లోనే రూ.1400 కోట్లు!

తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది మార్చి నెల నుంచి ప్రతినెలా వరుసగా వంద కోట్లకు పైబడి ఆదాయం లభిస్తోంది. దీంతో 11 నెలల్లోనే శ్రీవారి హుండీ ఆదాయం రూ.1400 కోట్ల మార్కును...
News

తిరుమలలో ఆటొమెటిక్ యంత్రాలతో త్వరలో లడ్డు తయారీ!

తిరుమలలో లడ్డూ తయారీ కోసం సుమారు రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థను డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు నాటికి తిరుమల మ్యూజియాన్ని ప్రపంచంలోనే నంబర్‌ 1 స్థాయిలో అభివృద్ధి...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) స్వామివారి దర్శనం కోసం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడు టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని 60,939 మంది భక్తులు...
News

తిరుమలలో ఘనంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుమలలో శ్రీవారి మెట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై మెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం మంగళవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా ప్రారంభమైంది. తొలుత సుగుణేంద్రతీర్థస్వామీజీ,...
News

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,242 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి...
News

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 78,639 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు...
1 2 3 4 25
Page 2 of 25