archive#TTD

News

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద సంక్రాంతి వేడుకలు.. ప్రత్యేకతలు ఇవే!

తిరుమల శ్రీవారికి టీవీఎస్ సంస్థ తరఫున ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్, చెన్నైకి చెందిన సెల్వం శనివారం రూ.80 లక్షల విలువ చేసే ఏసీ సౌకర్యంతో కూడిన రెండు కూరగాయల లారీలను టీటీడీకి విరాళంగా అందించారు. ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట...
News

సేవా టికెట్ల దర్శన కోటా విడుదల

జనవరి 12వ తేదీ నుంచి తిరుమలలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన సేవా టికెట్లు, సంబంధిత ద‌ర్శ‌న కోటాను ఆన్‌‌లైన్ వ‌ర్చువ‌ల్ ద్వారా విడుదల చేసింది. ఉదయం 9 గంట‌ల‌ నుంచి టీటీడీ...
News

టీటీడీ వసతి గదుల అద్దె ధర తగ్గించాలని భక్తుల ఆందోళన!

కలియుగ వైకుంఠనాథుడు, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే పేద, మధ్య తరగతి భక్తులు బస చేసే వసతి గదుల అద్దెను టీటీడీ భారీగా పెంచేసింది. తిరుమల వ్యాప్తంగా ఉన్న వసతి కేంద్రాలను ఇటీవల 110 కోట్ల రూపాయలతో ఆధునికీకరించిన...
News

12వ తేదీ నుంచి తిరుమల సర్వదర్శనం టోకెన్లు జారీ

తిరుమల శ్రీవారి భక్తులకు ఈ నెల 12 నుంచి సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. గతంలో మాదిరిగానే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసంలో ఏ రోజుకారోజు దర్శ నానికి సంబంధించి...
News

ప్రతి సోమవారం శ్రీవారికి నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజ రద్దు.. కారణం ఇదే!

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం 67,169 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 21,222 మంది తలనీలాలు సమర్పించారు. అదేవిధంగా రూ. 3.86 కోట్ల రూపాయలు హుండీ కానుకలగా వచ్చాయి. ప్రతి సోమవారం స్వామివారికి నిర్వహించే చతుర్దశ కలశ...
News

తిరుమలలో వసతి గృహాల అద్దె పెంపు!

తిరుమలలోని కొన్ని వసతి గృహాల్లో ఆధునికీకరణ పనులు చేపట్టి ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన గదుల అద్దెను టీటీడీ పెంచేసింది. కౌస్తుభం, పాంచజన్యం, నందకం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ధరలు పెరిగాయి. గతంలో రూ.500, రూ.600 వరకు ఉండే అద్దె ప్రస్తుతం...
News

శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ రద్దు .. కారణం ఇదే!

తిరుమలలో శ్రీవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ ఉండదని తితిదే...
NewsProgramms

వైభవంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామికి స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల వైకుంఠ ద్వారాన్ని సోమవారం అర్ధరాత్రి...
News

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల మూసివేత..

విజయవాడ: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు మూసివేయనున్నారు. మ‌ధ్యాహ్నం రెండు గంటల 40 నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల 27 నిమిషాల వరకూ చంద్రగ్రహణం నేపథ్యంలో...
News

8న శ్రీవారి ఆలయం మూసివేత

తిరుపతి: చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల ఎనిమిదోతేదీన 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. ఆ రోజున బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి, రూ.300 దర్శనం, ఇతర ఆర్జిత సేవలను, తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది....
1 3 4 5 6 7 25
Page 5 of 25