archive#TTD

News

తిరుమలలో ముఖ గుర్తింపు సాంకేతికత

తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత కోసం మార్చి ఒకటి నుంచి ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ (ముఖ గుర్తింపు సాంకేతకతను) టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి...
News

తిరుమలకు ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు.. వేసవి నేపథ్యంలో చర్యలు

ఏపీఎస్ఆర్టీసీ అధికారులు శ్రీవారి భక్తులకు చల్లని కబురు వినిపించారు. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడిపించబోతోన్నారు. అందులోనూ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుపతి నుంచి వివిధ జిల్లాల మధ్య ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీవారి సర్వదర్శనానికి 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 71434 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ...
News

తిరుమలలో అపచారం.. కొండపై మాంసం తింటూ.. భద్రతపై భక్తుల అసహనం!

కలియుగ  దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరిన తిరుమలలో అపచారం జరిగింది. తిరుమలలో మద్యం, మాంసం పై నిషేధం ఉన్నప్పటికీ కొందరు యదేచ్చగా నిబంధనలను అతిక్రమిస్తూ తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారు. ఇటీవల కాలంలో తరచూ మద్యం, మాంసం తిరుమలలో...
News

సిఫార్సు లేఖల పేరుతో మోసం.. భక్తులకు తితిదే హెచ్చరిక!

తిరుమలలో దళారులు, కేటుగాళ్ల బెడద తగ్గిపోయింది.. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవడంతో ఇటీవల కాలంలో మోసాలు జరగడం లేదు. అయితే తాజాగా మరో ఇద్దరు దళారుల గుట్టురట్టైంది. తిరుమలకు వచ్చే భక్తుల్ని మోసం చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 63,315 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు...
News

ఈ నెల 22 నుంచి శ్రీవారి వర్చ్యువల్ కల్యాణోత్సవం… రేపటి నుంచి సేవా టికెట్లు లభ్యం!

ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి వర్చ్యువల్ కల్యాణోత్సవం, ఉంజల్ సేవల, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకర సేవా టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వెబ్...
News

నేడే శ్రీవాణి దర్శన – ఆర్జిత సేవా టికెట్లు విడుదల!

శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం వెల్లడించింది. శ్రీవాణి దర్శన ..సేవా టికెట్లను ఈ రోజు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. రానున్న వేసవిలో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి తగినట్లుగా ఏర్పాట్లకు సిద్దం...
News

మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి

తిరుమలలో మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ సోమవారం జరిగింది. ఇందులో హెచ్‌వీడీసీలోని ఓ కాటేజీ నిర్మాణానికి రికార్డుస్థాయిలో దాదాపు రూ.21 కోట్లకు టీటీడీ బోర్డు సభ్యుడు జీవన్‌రెడ్డి టెండర్‌ వేయడం గమనార్హం. తిరుమలలోని 13 విశ్రాంతి గృహాల...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం నేడు (మంగళవారం) రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి మంగళవారం 2 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 71,496 మంది భక్తులు దర్శించుకుని...
1 2 3 25
Page 1 of 25