archiveMODI

News

వచ్చే పదేళ్ళ‌లో భారత్‌కు దిక్సూచి కానున్న ఉత్తరప్రదేశ్: మోదీ

ల‌క్నో: సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాలతో భారతదేశం పురోగమించిందని చెబుతూ వచ్చే పదేళ్ళ‌లో భారతదేశానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక దిక్సూచి అవుతుందని, చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. లక్నోలో యూపీ...
News

పీఎం శ్రీస్కూల్స్‌ను ప్రారంభించనున్న కేంద్రం

న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌కు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో 'పీఎం శ్రీ స్కూల్స్​'ను ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ ప్రకటించారు....
News

దేశంలో జనాభా నియంత్రణకు కొత్త చట్టం తేనున్న కేంద్రం

సేవా, సంక్షేమం, సుపరిపాలనే మోదీ మంత్రం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ న్యూఢిల్లీ: దేశంలో జనాభాను నియంత్రించేందుకు అవసరమైన చట్టాన్ని త్వరలోనే తీసుకొస్తామని కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఛత్తీస్​గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో...
News

అనాథ చిన్నారుల కోసం పీఎం కేర్స్ పథకం : మోడీ

న్యూఢిల్లీ: కొవిడ్​ కారణంగా తల్లిందడ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులకు పీఎం కేర్స్​ పథకం కింద సాయం అందజేసే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది అనాథలైన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కొవిడ్​ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి...
News

మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తిన ఇమ్రాన్ ఖాన్

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్‌పై పన్నులను తగ్గించిన భారత ప్రభుత్వంపై పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. అమెరికా ఒత్తిళ్ళు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం రష్యా నుంచి డిస్కౌంట్ రేటుతో చమురును భారత్ కొనుగోలు...
News

ఆధ్యాత్మిక కేంద్రాలు స్టార్టప్‌లకు స్ఫూర్తినివ్వాలి: మోదీ

న్యూఢిల్లీ: దేశంలోని స్టార్టప్‌లు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఇక్కడి ఆధ్యాత్మిక నిలయాలు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆదివారం...
News

‘క్వాడ్​ దేశాధినేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం’

న్యూఢిల్లీ: జపాన్​లో ఈనెల 24న జరగనున్న క్వాడ్​ దేశాధినేతల సమావేశంలో పాల్గొననున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా జపాన్​ పర్యటనకు బయలుదేరే ముందు క్వాడ్​ సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రూప్​ మొదలుపెట్టిన పలు పనుల పురోగతిని సమీక్షించటం,...
News

భారీగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు.. మోదీ ట్వీట్

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్‌‌పై రూ.8, డీజిల్‌‌పై రూ.6 చొప్పున...
News

భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నం విచార‌క‌రం: ప్రధాని నరేంద్ర మోదీ

జైపూర్‌: భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతుండటం కొద్ది రోజులుగా మనం చూస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ నాయకులను అప్రమత్తం చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగుతున్న బీజేపీ ఆఫీస్ బేరర్ల జాతీయ స్థాయి సమావేశం ప్రారంభం సందర్భంగా వర్చువల్...
News

క్వాడ్ సదస్సుకు 24న మోదీ ప‌య‌నం!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న జపాన్​లోని టోక్యోలో జరగనున్న క్వాడ్ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిద, ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ...
1 6 7 8 9 10 18
Page 8 of 18