archiveMODI

News

‘ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష’: జీ7 సదస్సులో మోదీ

జర్మనీ: వాతావరణ మార్పుల కట్టడి కోసం ఇచ్చిన హామీలకు భారత్‌ గట్టిగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తమ పనితీరు ఇందుకు అద్దం పడుతోందన్నారు. ప్రకృతితో సహజీవనానికి ప్రపంచం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో...
News

భారతీయుల డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది: మోడీ

మ్యునిచ్‌: జీ7 సమిట్‌లో పాల్గొనేందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మ్యునిచ్‌లోని ఆడి డోమ్‌ స్టేడియంలో భారత సంతతి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలో ప్రజాస్వామ్యం ఉంది. 1975లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు జరిగిన కుట్రలను ప్రజలు ప్రజాస్వామ్య యుతంగానే తిప్పికొట్టారు. మనం...
News

మోడీ గుజరాత్ అల్లర్ల నిందను భరించారు: హోంమంత్రి అమిత్ షా వెల్లడి

న్యూఢిల్లీ: గుజరాత్‌ అల్లర్ల కేసులో అత్యున్నత న్యాయస్థానంలో నరేంద్ర మోదీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ పరిణామంపై బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇన్నేళ్లలో.. ఈ ఆరోపణలపై మోదీ మౌనంగా...
News

ఆంధ్రాలో ప్రధాని మోదీ పర్యటన ఇలా..

అమ‌రావ‌తి: ప్రధాని నరేంద్ర మోదీ వ‌చ్చే నెల నాలుగోతేదీన ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 9.20 గంటలకు బేగంపేట నుంచి బయల్దేరి 10.10 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు. అక్కడి నుంచి 10.50 గంటలకు ప్రధాని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం...
News

తమిళనాడులో పాఠ్యాంశంగా మోడీ చిన్ననాటి సాహసోపేత ఘటన

చిన్నారుల్లో స్ఫూర్తి నింపటానికని వెల్లడి చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం ఒకటో తరగతి విద్యార్థులకు దీనినే పాఠంగా పొందుపరిచింది. 2019లో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడిన...
News

కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా.. స‌త్ఫ‌లితాలిస్తాయి: మోదీ

బెంగ‌ళూరు: సైనికుల భర్తీకి ఉద్దేశించిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘కొన్ని నిర్ణయాలు ప్రస్తుతానికి సహేతుకంగా కనిపించవచ్చు. కానీ,...
News

అగ్నిపథ్‌పై అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: భార‌త దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేప‌టి యుద్ధాల‌కు స‌న్న‌ద్దం కావాలంటే మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జాతీయ మీడియా సంస్థ‌తో అజిత్ దోవ‌ల్ మాట్లాడారు. కేంద్రం తీసుకువ‌చ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా...
News

ప్రధానిని దూషించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం నేత.. పోలీసులకు బీజేపీ ఫిర్యాదు

ముంబాయి: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత షేక్ హుస్సేన్ ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు షేక్ హుస్సేన్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గిట్టిఖదన్ పోలీస్ స్టేషన్‌లో...
News

పంచాయతీలను సాధికారం చేయడంలో కొత్త మైలురాళ్లు

న్యూఢిల్లీ: గడచిన ఎనిమిదేళ్ళలో గ్రామ స్వరాజ్య సాధనలో, ప్రజాస్వామ్యయుతంగా పంచాయతీలను సాధికారం చేయడంలో నూతన మైలురాళ్ళను అధిగమించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సంక్షేమ పథకాలు సంతృప్తికర స్థాయిలో అందరికీ అందేవిధంగా, నీటిని పరిరక్షించే విధంగా కృషి చేయాలని పంచాయతీ...
News

‘గంగ‌మ్మ’ వ‌ద్ద ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సహం : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: గంగా నది పరీవాహక ప్రాంతాల్లో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తామని ఈ ఏడాది బడ్జెట్‌లో చెప్పామన్నారు. 13 నదుల పునరుద్ధరణ ప్రాజెక్టును ఈ ఏడాది మార్చిలో ప్రారంభించామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు ‌ అడవులు 7,400 చదరపు కిలోమీటర్లకుపైగా పెరగడానికి...
1 5 6 7 8 9 18
Page 7 of 18