archiveMODI

News

26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్‌కు రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర...
News

ఈ దశాబ్దం చివరి నాటికి ‘6జీ’ సేవలు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ టెలికాం నెట్‌వర్క్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అనుసంధానతే.. 21వ శతాబ్దంలో ఓ దేశ ప్రగతిని నిర్ణయిస్తుందని.. ఈ నేపథ్యంలో ఆధునిక మౌలిక సదుపాయాలను...
News

ప్రపంచ ఆరోగ్య సంస్థను సంస్కరించాల్సి ఉంది: గ్లోబల్ సదస్సులో ప్రధాని మోడీ సూచన

న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థను తప్పనిసరిగా సంస్కరించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. మరింత నమ్మకమైన వైద్య భద్రతా విధానంతో పటిష్ఠపరిచాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నంలో భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు...
News

దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని మోదీ నాయకత్వం

పుస్తకావిష్కరణ సభలో అమిత్ షా న్యూఢిల్లీ: దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ నాయకత్వంపై ప్రజలకు గట్టి నమ్మకం ఉందని, ఆయనను వారు తమ మనసు లోతుల...
News

విదేశీ వస్తు బానిసత్వం వీడండి… భారతీయులకు మోడీ సూచన

న్యూఢిల్లీ: విదేశీ వస్తువుల పట్ల బానిసత్వ వైఖరిని విడనాడాలని, భార‌త్‌లో తయారైన వస్తువులను స్వీకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం...
News

3 దశాబ్దాల భారత రాజకీయ అస్థిరతకు ముగింపు

జర్మనీలోని ప్రవాస భారతీయులతో మోడీ న్యూఢిల్లీ: ఒక్క బటన్ నొక్కడం(ఓటు వేయడం) ద్వారా మూడు దశాబ్దాల రాజకీయ అస్థిరతకు భారత్​ చరమగీతం పాడింద‌ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ రాజధాని బెర్లిన్​లో ప్రవాస భారతీయులతో సమావేశం...
News

మోదీపై.. 108 మంది మాజీ బ్యూరోక్రాట్ల లేఖ ఓ కుట్ర!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో విద్వేష రాజకీయాలు చేస్తున్నారంటూ కాన్ స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్ (సీసీజీ) పేరుతో 108 మంది మాజీ బ్యూరోక్రాట్లు రాసిన బహిరంగ లేఖ కుట్రపూరితమైనదని పేర్కొంటూ మరో గ్రూప్ లేఖ రాసింది. మోదీకి మద్దతుగా ‘కన్సర్న్...
News

బీజేపీ ప్రభుత్వాల‌తోనే ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి: ప్రధాని మోదీ వెల్లడి

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి కోసం చేపట్టిన అనేక చర్యలను వివరిస్తూ, ఇదంతా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఘనత అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అసొంలోని కర్బి అంగ్‌లాంగ్ జిల్లాలో వివిధ ఆరోగ్య సంరక్షణ, విద్యా సంబంధిత ప్రాజెక్టులకు...
News

ఆంధ్ర, తెలంగాణలో పెట్రోల్​పై పన్ను తగ్గించరా?

ముఖ్యమంత్రులతో సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: పెట్రోల్​, డీజిల్​ ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గతేడాది నవంబర్​ నెలలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. కొన్ని రాష్ట్రాలు చమురుపై వ్యాట్‌ను తగ్గించలేదన్నారు. అలా చేయడం ద్వారా తాము...
News

జమ్మూ-కశ్మీర్​లో మోడీ పర్యటనపై విషం కక్కిన పాకిస్తాన్

న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్​లో ప్రధాని మోదీ పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంపై పాకిస్థాన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడ పరిస్థితులు సజావుగా ఉన్నట్టు నమ్మించడానికి వేసిన మరో ఎత్తుగడగా పాక్‌ విదేశాంగ శాఖ అభివర్ణించింది. 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీర్​లో ఆర్టికల్‌...
1 7 8 9 10 11 18
Page 9 of 18