ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన జైన సంఘాల ప్రతినిధులు!
జైనులు పవిత్రంగా భావించే ఝార్ఖండ్లోని 'సమ్మేద్ శిఖర్' ప్రదేశం ఉన్న పార్శానాథ్ కొండపై అన్ని పర్యటక కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఆ ప్రాంతంలో మద్యం, మాంసం వినియోగం, అమ్మకాలను నిషేధించి, అక్కడి పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని...