archiveMODI

News

ఒత్తిడి లేకుండా ముందుకు సాగండి… కామన్వెల్త్ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన మోడీ

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఈ నెల‌ 28 నుండి ఆగస్టు ఎనిమిదోతేదీ వరకు కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్తున్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ...
News

దేశమంతటా ఫుడ్ పార్కులు: మోదీ

న్యూఢిల్లీ: భారత దేశమంతటా ఫుడ్‌ పార్కులను ఏర్పాటు చేసేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ముందుకు వచ్చింది. ఇందుకు సుమారు రూ.16 వేల కోట్ల (2 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. భారత్‌, ఇజ్రాయెల్‌, అమెరికా, యూఏఈ కూటమి 'ఐ2యూ2' తొలి భేటీలో...
News

ప్రధాని హత్యకు ఇద్దరు ఉగ్రవాదుల కుట్ర…నిందితుల అరెస్ట్!

పాట్నా: సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ఆయనను హతమార్చేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల పన్నాగాన్ని బీహార్ పోలీసులు గురువారం ఛేదించారు. 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని, జులై 12వ తేదీన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి...
News

షార్ట్ కట్ పాలిటిక్స్‌తో దేశానికి నష్టం: మోడీ

ఝార్ఖండ్‌: రాజకీయాల్లో షార్ట్‌కట్స్ దేశాన్ని నాశనం చేస్తాయ‌ని ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. ఝార్ఖండ్‌లోని డియోగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంలో అక్కడి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త ఎయిమ్స్‌ ఆసుపత్రిని ప్రారంభించారు. "షార్ట్‌కట్ రాజకీయాలకు దూరంగా...
News

దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా కాళీమాత ఆశీర్వాదాలు: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో కాళీమాత వివాదం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై కాళీమాత అపరిమితమైన ఆశీస్సులున్నాయని చెబుతూ ఇదే ఆధ్యాత్మిక శక్తితో విశ్వకళ్యాణం కోసం భారత్ ముందడుగు వేస్తోందని తెలిపారు. కాళీమాతను బెంగాల్‌లోనే...
News

వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భీమవరం: తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏపీలోని భీమవరంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, పలువురు...
News

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యం: ప్రధాని మోదీ

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే తాను ఇక్కడికి వచ్చానని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. అలా జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఆవిష్కరణల...
News

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ… ఉక్రెయిన్ పరిస్థితిపై ఆరా!

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిపుర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులపై మోదీ ఆరా తీసినట్లు సమాచారం. అలానే ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై భారత్ స్టాండ్‌ను మోదీ మరోసారి పుతిన్‌కు వివరించిన‌ట్టు తెలుస్తోంది.దీంతో పాటు 2021...
News

దేశంలోని ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు

బాష్ ఇండియా స్మార్ట్ క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి గ్రామానికీ హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందజేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్,...
News

మోదీని చూసి దగ్గరకొచ్చి భుజం తట్టిన బైడెన్!

మ్యునిచ్‌: జర్మనీలోని మ్యునిచ్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో అక్కడికి హాజరైన దేశాధినేతలతో మోదీ వరుసగా సమావేశమయ్యారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీతోపాటు పలు దేశాధినేతలు సదస్సుకు హాజరుకాగా, వారితో మోదీ పలు అంశాలపై చ‌ర్చ‌లు జరిపారు. ఈ సందర్భంగా ఒక...
1 4 5 6 7 8 18
Page 6 of 18