లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అందుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదివారం లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించారు. దేశ నిర్మాణంలో అంతర్భాగమైన కళాకారిణిగా, దిగ్గజ గాయకురాలిగా లతా దీదీని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆమెను తన అక్కగా భావించే ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకున్న...









