archiveMODI

News

లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అందుకున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదివారం లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించారు. దేశ నిర్మాణంలో అంతర్భాగమైన కళాకారిణిగా, దిగ్గజ గాయకురాలిగా లతా దీదీని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆమెను తన అక్కగా భావించే ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకున్న...
News

జమ్మూలో రూ.20వేల కోట్లతో అభివృద్ధి పనులు

జమ్ము: జమ్ములో రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించ‌నున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జమ్మూ నుంచే జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 370 అధికరణం ఉపసంహరణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ.. ఆదివారం జమ్ముకశ్మీర్‌లో పూర్తిస్థాయి పర్యటన చేయనున్నారు....
News

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి పేరును తులసీభాయ్‌గా మార్చిన మోడీ

న్యూఢిల్లీ: గ్లోబల్‌ ఆయుష్‌ సమ్మిట్‌ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా టెడ్రోస్‌ని కొత్త పేరుతో పిలుస్తానంటూ మోదీ చెప్పారు. అనంతరం టెడ్రోస్‌ను తులసీభాయ్‌గా...
News

అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ భవనాన్ని ప్రారంభించిన మోడీ

గాంధీన‌గ‌ర్‌: సంప్రదాయ ప్రాచీన వైద్యానికి సంబంధించి నూతన శకం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో భాగంగా జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సంప్రదాయ వైద్య...
News

108 అడుగుల హనుమ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తయిన హనుమంతుడి విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామికావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శనివారం హనుమాన్ జయంతి...
News

ప్రపంచ దేశాలకు భారత్ అన్నదాత: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు ఆహార నిల్వలను అందించడానికి భారత్‌ సిద్ధంగా ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) కోరుకుంటే వెంటనే సరఫరాలు ప్రారంభిస్తామని వివరించారు. యుద్ధం కారణంగా పలు దేశాల వద్ద ఆహారనిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో తానీ...
News

కావాలనే ప్రధాని మోదీ ఫోటో తొల‌గించారా?

చెన్నై: పౌరసరఫరాల కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను తొలగించిన వేప్పత్తూరు టౌన్‌ పంచాయతీ చైర్మన్‌ అంజమ్మల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువిడైమరుత్తూరు పోలీసులకు తమిళనాడు రాష్ట్రం కుంభకోణం మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పట్టణ...
News

ఢిల్లీలో భారత ప్రధానుల మ్యూజియం.. ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ: ఢిల్లీలో భారత ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేసి మ్యూజియాన్ని సందర్శించారు. ఈ మ్యూజియం గత ప్రధాన మంత్రుల కథతో పాటు వారు...
News

పాక్ కొత్త ప్రధానికి రాజ్‌నాథ్ సింగ్ హితబోధ‌

న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పాకిస్థాన్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించాలని హితవు పలికారు. “ఉగ్రవాదాన్ని అరికట్టాలని నేను అతనికి తెలియజేస్తున్నాను. అతనికి నా శుభాకాంక్షలు”...
News

3 దశల్లో బలవర్ధక ఆహార పంపిణీ పథకం

ఆమోదించిన కేంద్ర క్యాబినెట్ న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్యక్రమాల కింద మూడు దశల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పంపిణీ కోసం...
1 8 9 10 11 12 18
Page 10 of 18