archiveINDIA

News

దేశంలో తొలి ఎలక్ట్రానిక్ డబుల్ డెక్కర్ బస్సు

ముంబైలో ప్రారంభించిన నితిన్ గడ్కరీ ముంబై: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తయారు చేసిన డబుల్‌ డె​క్కర్‌ ఏసీ బస్సులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ రవాణాను సంస్కరణలపై దృష్టి సారిస్తున్నామన్నారు. నగర రవాణాకు ఈ తరహా...
News

భారత్ చుట్టుపక్కల సైనిక విస్తరణకు చైనా కుయుక్తులు!

ఆఫ్రికాలో నౌకా స్థావరం ఏర్పాటు యుద్ధనౌకల తరలింపు భారత ఉపగ్రహ సమాచారం తస్కరించేందుకు న‌క్క‌బుద్ధులు న్యూఢిల్లీ: భారత్‌ చుట్టుపక్కల సైనిక ఉనికిని పెంచుకుంటున్న చైనా.. తన కుయుక్తులను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తన తొలి విదేశీ నౌక స్థావరానికి...
News

ఏడు ఇండియా-ఒక పాకిస్తాన్ యూట్యూబ్ ఛాన‌ల్ ర‌ద్దు

న్యూఢిల్లీ: భారత దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎనిమిది యూట్యూబ్ చానళ్ళను కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధించింది. వీటిలో ఒకటి పాకిస్తాన్ నుంచి పని చేస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఈ చానళ్ళ వ్యూవర్‌షిప్ 114...
News

నేను దేశ రాజకీయాలు పట్టించుకోను.. కేంద్ర మంత్రి

బ్యాంకాక్‌: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా బ్యాంకాక్‌లో పాల్గొన్న సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దేశ రాజకీయాలు పట్టించుకోనంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల థాయ్‌ల్యాండ్ వెళ్ళిన జైశంకర్ అక్కడ బ్యాంకాక్‌లోని భారత కమ్యూనిటీ వారితో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే...
News

భారత సైన్యానికి అధునాతన బోట్లు

న్యూఢిల్లీ: విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. పాంగాంగ్‌ సరస్సుపై పట్టు సాధించేందుకు అధునాతన బోట్‌లను అందుబాటులోకి తెచ్చింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ బోట్‌లను భారత సైన్యానికి అధికారికంగా అందజేశారు. ఈ బోటు ఒకేసారి 35...
News

వద్దన్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘానౌక

రోజురోజుకూ చైనా ఆగడాలు శృతి మించుతున్నాయ్. చుట్టు ప్రక్కల ఉన్న దేశాలన్నింటితోనూ గిల్లి కజ్జాలకు దిగుతోంది. కవ్వించే ప్రయత్నం చేస్తోంది. ధన, ఆయుధ బలంతో అందరినీ గుప్పెట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు తాజాగా చైనా నిఘానౌక యువాన్ వాంగ్-5 శ్రీలంక...
News

75ఏళ్ల తర్వాత పాక్‌లో అన్న కుమారుడిని కలుసుకున్న పంజాబ్‌ వృద్ధుడు

దేశ విభజన నేపథ్యంలో పాకిస్థాన్ ‌లో ఉండిపోయిన తన అన్నయ్య కుమారుడు మోహన్‌సింగ్ ‌ను పంజాబ్ ‌కు చెందిన 92 ఏళ్ల సర్వణ్‌ సింగ్‌ దాదాపు 75ఏళ్ల తరువాత సోమవారం కలుసుకున్నారు. పాక్ ‌లోని చారిత్రక కర్తార్ ‌పుర్‌ సాహెబ్‌ గురుద్వారా...
News

వ్యవసాయ రంగంలో భారత్‌ ప్రపంచ సారథిగా ఎదగాలి

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్‌ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం...
News

ఒత్తిళ్ళ‌కు తలొగ్గిన శ్రీలంక… చైనా నిఘా నౌకను రానివ్వకుండా అడ్డగింత

భారత భద్రతకు హాని కలిగించే ఏ అంశాన్ని ఆమోదించబోమని వెల్లడి కొలంబో: శ్రీలంక భారత్‌ ఒత్తిడి మేరకు నిఘా నౌక పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకోమని చైనాను అభ్యర్థించింది. ఈ మేరకు యువాన్‌వాంగ్ అయిదు చైనీస్‌ పోర్ట్‌ ఆఫ్‌ జియాంగిన్‌ నుంచి ఆ...
News

ఆధునాత‌న యుద్ధాలు తిప్పికొట్టేందుకు భార‌త్ సిద్ధం

న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జరిగే యుద్ధాల‌ను తిప్పికొట్టేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా సాధన సంపత్తిని సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థల సమర్థతను పరీక్షిస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆధునిక కమ్యూనికేషన్‌, సైబర్‌, విద్యుదయస్కాంత వ్యవస్థల ప్రభావంపై అధ్యయనం...
1 7 8 9 10 11 27
Page 9 of 27