archiveINDIA

News

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు

భారత్ డిజిటిల్ చెల్లింపుల్లో దూసుకుపోతోంది. టీ కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకూ అన్నిచోట్లా ఆన్లైన్ పేమెంట్స్ అందుబాటులో ఉండటంతో ప్రజలు యూపీఐ చెల్లింపులు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్ డిజిటల్ చెల్లింపుల్లో సరికొత్త మైలురాయిని చేరింది. ఆగస్టు...
News

ఏడేళ్ళ‌లో జర్మనీ, జపాన్‌లను అధిగమించనున్న భారత్

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. ఇది ఒక విశేషమైతే.. ఆ స్థానంలో ఉన్న బ్రిటన్‌ను వెనక్కినెట్టడం మరో విశేషం. అదీ స్వాతంత్య్రం పొందిన 75 ఏళ్ళ‌ తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత విశేషం....
News

‘ఇల్లే వేదికగా ఇంటర్నెట్‌తో మతమార్పిడిని అడ్డుకోవాలి’

భాగ్య‌న‌గ‌రం: భారతదేశాన్ని కబళించివేస్తున్న మతమార్పిడి మహమ్మారిని అడ్డుకోని పక్షంలో అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెను ప్రమాదంగా మారుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించి ఇల్లు వేదికగా ఇంటర్నెట్ ఆయుధంగా మతమార్పిడిపై పోరాటం చేయాలని కోరారు. సెంటర్...
News

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం

మాయాపుర్: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం భారత్​లో రూపుదిద్దుకోనుంది. బెంగాల్‌లోని మాయాపుర్ వాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. మాయాపుర్​లో ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న వేదిక్ ప్లానెటేరియం 2024 నాటికి పూర్తికానుంది. ఇది పూర్తయితే వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడంగా నిలవనుంది....
ArticlesNews

ఐక్యతా వ్యూహం : RSS సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీతో ముఖాముఖి

'An Agenda for Unity' పేరుతో ప్రచురితమైన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీ ఇంటర్వ్యూ తెలుగు అనువాదం..... స్వదేశ్ సింగ్ : వెయ్యి సంవత్సరాలకు పైగా అనేక దండయాత్రలను, విభజనను ఎదుర్కొన్నప్పటికీ, భారతదేశం ఇప్పటికీ...
News

పాకిస్తాన్‌కు భార‌త్ ఆప‌న్న హ‌స్తం!

న్యూఢిల్లీ: వరదలతో అల్లాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ చేయూతనందించింది. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించుకున్న పాక్‌కు తక్షణ సాయం అందించడంతో పాటు.. మార్కెట్‌లో పెరిగిన ధరలను నియంత్రించేందుకు కూరగాయలు, పండ్లను భారత్‌ నుంచి ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. వాఘ్‌ సరిహద్దు...
News

దేశంలో సైబర్ నేరాల నియంత్రణకు రిజిస్ట్రీ

న్యూఢిల్లీ: మోసపూరిత వెబ్‌సైట్లు, ఫోన్‌ నెంబర్ల వివరాలు ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రయత్నిస్తోంది. ఎలాంటి మోసపూరిత విధానాలు అవలంబిస్తున్నారో తెలియజేయడానికి ఇది తోడ్పడుతుందని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనిల్‌...
News

మొబైల్ కంపెనీలు పారదర్శకంగా లేకుంటే చ‌ర్య‌లు

చైనా ఫోన్ల నిషేధంపై స్పష్టతనిచ్చిన కేంద్రం న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ కంపెనీలు తయారు చేస్తున్న రూ.12 వేలలోపు ఫోన్లను భారత్‌లో విక్రయించకుండా నిషేధించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు....
News

భారత్ – రష్యా వాణిజ్య సంబంధాలపై పాశ్చాత్య దేశాలది ద్వంద్వ వైఖరి : రష్యా

తమ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకునే భారత్‌ను పాశ్చాత్య దేశాలు (Western Countries) విమర్శించడాన్ని రష్యా తప్పుపట్టింది. రష్యాపై ఆంక్షలు విధిస్తోన్న పశ్చిమ దేశాలు చమురు విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చుకోవడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని మండిపడింది. భారత్‌-రష్యా...
News

తైవాన్‌ జలసంధి మీదుగా అమెరికా యుద్ధ నౌకలు

న్యూఢిల్లీ: అమెరికా నావికా దళానికి చెందిన రెండు యుద్ధనౌకలు ఆదివారం తైవాన్‌ జలసంధి మీదుగా ప్రయాణించాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ వివాదాస్పద తైవాన్‌ పర్యటనతో అమెరికా, చైనా మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం తెలిసిందే. ఓ వైపు...
1 5 6 7 8 9 27
Page 7 of 27