archiveINDIA

News

శ్రీలంక రేవుకు చైనా యుద్ధ నౌక ప‌య‌నం.. భార‌త్‌కు పొంచి ఉన్న ముప్పు!

న్యూఢిల్లీ: అత్యంత శక్తివంతమైన అధునాతన సాధన సంపత్తి గల చైనా యుద్ధ నౌక చైనా నుంచి శ్రీలంక రేవుకు బయలుదేరింది. బాలిస్టిక్ క్షిపణులను, శాటిలైట్లను పసికట్టి వాటిని పనిచేయని స్థితికి తెచ్చే పరిజ్ఞానపు వ్యవస్ధతో కూడిన యువాన్ వాంగ్ శ్రేణి నౌక...
News

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా యూయూ లలిత్‌

న్యూఢిల్లీ: 49వ భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యూయూ లలిత్) నియమితులయ్యే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. లలిత్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రతిపాదించారు. ప్రస్తుత సిజెఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ...
News

3 చైనా అవినీతి కంపెనీలకు నోటీసులు!

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మూడు మొబైల్‌ కంపెనీలు పన్నులు ఎగవేశాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభకు సమాచారం ఇచ్చారు. ఆ కంపెనీలు ఒప్పో, వివో ఇండియా, షియోమీలని ఆమె వివరించారు. ఒప్పోకు మొత్తం...
News

దేశంలో ఆర్థిక సంక్షోభం అన్నమాటే లేదు…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: భారత్.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతూనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై లోక్​సభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. దేశంలో ఆర్థిక...
News

దేశంలో 5 వేలకు పైగా విదేశీ కంపెనీలు…

1777 కంపెనీల మూసివేత వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: దేశంలో నమోదైన 5,068 విదేశీ కంపెనీల్లో 2022 జూలై 27వ తేదీ నాటికి 3,291  కంపెనీలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని  కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌...
News

కామన్వెల్త్ క్రీడల్లో కొనసాగుతున్న భారత క్రీడాకారుల జోరు

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత జోరు కొనసాగుతోంది. తాజాగా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల 73 కేజీల ఫైనల్లో అచింత షూలి పసిడి సాధించాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీలో ఆరంభం...
News

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణం!

వెయిట్ లిఫ్టర్ మీరాబాయి ప్ర‌తిభ న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని గెలుపొందింది. దీంతో శనివారం, భారత్ ఖాతాలో...
News

మా ప్రభుత్వం ఎవ్వరినీ నియంత్రించాలనుకోదు: ప్రధాని మోదీ

చెన్నై: గతంలో బలమైన ప్రభుత్వమంటే ప్రతి దానిని, ప్రతి ఒక్కరిని నియంత్రించాలనేలా ఉండేదని, ఆ పద్ధతిని తాము మార్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవస్థల్లో జోక్యం చేసుకోవడమనే వ్య‌వ‌హారాన్ని తాము తొలగించామని వివరించారు. 'మా హయాంలోని బలమైన ప్రభుత్వం ఎవరినీ,...
News

రామాలయ నిర్మాణంతోనే పని పూర్తి కాదు: శ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న తీర్థ‌

ప్ర‌య‌త్న‌పూర్వ‌కంగా ఎవ‌రినీ క‌ష్ట‌పెట్ట‌కూడ‌దు. హింసించ‌కూడ‌దు' అనే విధానాన్ని అనుస‌రిస్తే చాలు.. అదే స‌నాత‌న ధ‌ర్మం.. అని అంటారు శ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న తీర్థ‌. క‌ర్ణాట‌క రాష్ట్రం ఉడిపిలోని పెజావ‌ర్ మ‌ఠానికి శ్రీ విశ్వేశ తీర్థ స్వామి అనంత‌రం 35వ అధిప‌తిగా బాధ్య‌త‌లు వ‌హిస్తున్న...
News

ప్రముఖ జర్నలిస్ట్ జుబైర్​కు బెయిల్

న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్​కు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆయనపై ఉత్తర్​ప్రదేశ్​లో ఆరు ఎఫ్ఐఆర్​లు నమోదు కాగా.. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. రూ.20వేల బెయిల్ బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబైర్​ను...
1 8 9 10 11 12 27
Page 10 of 27