archiveINDIA

News

ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్‌ విజయం

దుబాయ్: ఆసియాకప్ భారత్ దాయాది పాక్‌పై సత్తా చాటింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. భారత దళం విజృంభించడంతో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ 26 పరుగులకే 4 వికెట్లు తీసి పాక్...
News

చైనాకు చెక్ పెట్టే సత్తా భారత్ కే ఉంది

* అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ మైక్‌ గిల్డే చైనాకు చెక్ పెట్టే సత్తా భారత్ కే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అగ్రరాజ్యానికి భారత్ ముఖ్య భాగస్వామి అవుతుందని, చైనాకు...
News

చైనా ప్రాథమిక దౌత్య మర్యాదలను ఉల్లంఘించింది – భారత్

భారత్‌ తొలిసారి 'తైవాన్‌ జలసంధి సైనికీకరణ' అంశాన్ని ప్రస్తావించింది. భారత్‌ సాధారణంగా తైవాన్ ‌పై చైనా చర్యలను నేరుగా ప్రస్తావించదు. శ్రీలంకలో మనదేశ హైకమిషన్‌ కార్యాలయం శనివారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో నాన్సీపెలోసీ తైవాన్‌ పర్యటన...
News

ఐరాస భద్రతామండలిలో తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారత్

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేసింది. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన ఈ ఆరు నెలల్లో మండలిలో ఉక్రెయిన్‌ సమస్యపై జరిగిన ప్రతి ఓటింగ్‌కూ భారత్‌ గైర్హాజరైంది. అది అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం రుచించలేదు. ఉక్రెయిన్‌...
News

సుప్రీం కోర్టు కార్యకలాపాలు తొలిసారి ప్రత్యక్ష ప్రసారం

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారమ‌య్యాయి. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 26న సుప్రీం కోర్టు లైవ్​ ప్రొసీడింగ్స్​​ ప్రారంభమయ్యాయి. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ.. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి...
News

ఈ నెలాఖరు నాటికి 5జీ సర్వీసులు

న్యూఢిల్లీ: సాంకేతిక విప్లవానికి తెరతీస్తూ దేశంలో 5జీ నెట్‌వర్క్‌ సేవలు ఊహించిన దానికంటే ముందుగానే అందుబాటులోకి రానుంది. ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌లు ఈ నెలాఖరులోగా దేశంలో 5జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో...
News

తప్పులను దిద్దుకొని, తిరుగులేని శక్తిగా దేశాన్ని నిలుపుదాం

"ఆంగ్లేయుల ఏలుబడి - అంతులేని దోపిడి'' పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో వ‌క్త‌లు నంద్యాల: స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కాలేజ్ ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత మ‌హోత్స‌వాల సందర్భంగా "ఆంగ్లేయులు ఏలుబడి - అంతులేని దోపిడి" పుస్తక పరిచయం కార్యక్రమం సోమ‌వారం విజ్ఞాన...
News

భార‌త్‌లో ఆత్మాహుతి దాడులకు ఐస్ యత్నం!

న్యూఢిల్లీ: భారతదేశంలో తమ పట్టు సడలుతున్నట్టు గ్రహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐస్) ఆత్మాహుతి దాడులకు పాల్పడటానికి పథ‌కాలు వేస్తున్నట్టు వెల్ల‌డ‌వుతోంది. భారత దేశంలోని కీలక నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపడం కోసం ఇప్పటికే పలువురిని ఎంపిక చేసి రంగంలోకి దింపినట్టు...
News

శాంతి కోరుకుంటూనే క‌శ్మీర్‌ను మ‌రిచిపోని పాకిస్తాన్‌!

న్యూఢిల్లీ: భారత్‌తో శాంతియుత సంబంధాలకు సిద్ధమని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు లోబడి కశ్మీర్‌ సమస్య పరిష్కారంతోనే ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి నెలకొంటుందని అన్నారు. ‘యుద్ధం రెండు దేశాలకు ఎంతమాత్రం మంచిది కాదు... భారత్‌తో...
News

పూర్తి దేశీయ పరిజ్ఞానంతో మంకీ పాక్స్ నిర్ధారణ కిట్

విశాఖపట్నంలో ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు విశాఖపట్నం: దేశంలో మంకీపాక్స్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖలోని మెడ్​టెక్ జోన్​లో ఆర్టీపీసీఆర్ టెస్ట్​ కిట్​ను విడుదల చేశారు. ఎర్బా-ట్రాన్స్ఆసియా సంస్థ తయారు చేసిన ఈ కిట్​ను విశాఖ మెడ్​టెక్ జోన్​లో కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారు...
1 6 7 8 9 10 27
Page 8 of 27