ఉత్కంఠ పోరులో పాక్పై భారత్ విజయం
దుబాయ్: ఆసియాకప్ భారత్ దాయాది పాక్పై సత్తా చాటింది. గతేడాది టీ20 ప్రపంచకప్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. భారత దళం విజృంభించడంతో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ 26 పరుగులకే 4 వికెట్లు తీసి పాక్...









