archiveINDIA

News

శ్రీలంకను చూసైనా జాగ్రత్త పడండి… ఏపీ సహా 10 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

న్యూఢిల్లీ: ఉచితాలు, అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో కుప్పకూలిన శ్రీలంక పరిస్థితులను చూసి అప్రమత్తం కావాలని కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది. శ్రీలంకలోని స్థితిగతులను చెప్పడానికి విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ అధికారులు...
News

నూపుర్ శర్మను హతమార్చేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాది!

న్యూఢిల్లీ: సస్పెన్షన్‌కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మను హ‌త్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ జాతీయుడిని రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), ఇతర ఇంటెలిజెన్స్...
News

‘ప్రజా రాష్ట్రపతి’గా ఆదివాసీ బిడ్డనే ఎన్నుకోండి: బీజేపీ అధ్యక్షుడు నడ్డా

న్యూఢిల్లీ: ఇంకొన్ని రోజుల్లో దేశానికి కొత్త రాష్ట్రపతి రానున్నారు. ఈ అత్యున్నత పీఠం అధిరోహించేందుకు ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని జాతి మొత్తం సమర్థించడం అందరం చూస్తున్నాం. మరో ఏడాదిలో ‘ఆజాదీ కా అమృత్‌’ మహోత్సవం జరుపుకొంటున్న తరుణంలో స్వయంకృషితో పైకి వచ్చిన...
News

దిగివచ్చిన అమెరికా… కాట్సా ఆంక్షల నుండి భారత్‌కు మినహాయింపు

చైనా దురాక్రమణను ఎదుర్కొనేందుకు ఆయుధాలు అవసరమని వెల్లడి వాషింగ్ట‌న్‌: రష్యా నుంచి ఎస్‌–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న భారత్‌పై ట్రంప్‌ హయాం నుంచి గుర్రుగా ఉన్న అమెరికా తాజాగా సానుకూల నిర్ణయం తీసుకుంది. కీలకమైన కౌంటరింగ్‌ అమెరికా అడ్వెర్సరీస్‌ త్రూ...
News

ఉగ్ర దేశాలు మన ప్రగతిని చూసి ఓర్వలేక పోతున్నాయి

జాతీయకవి చక్రవర్తి దామరాజుపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అమ‌రావ‌తి: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశ స్ఫూర్తి ప్రపంచానికే ఆదర్శం. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే.. మరికొన్ని వర్ధమాన దేశాలు మన అభివృద్ధిని చూసి...
News

అమెరికా క్రికెట్‌లో ఆంధ్రా కుర్రాడు!

వాషింగ్ట‌న్‌: ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఆల్​రౌండర్​ దువ్వారపు శివకుమార్​ అమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో బరిలో దిగాడు. ఇదే అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. అయితే, ఈ మ్యాచ్​లో శివ‌కుమార్ రాణించలేకపోయాడు. 13 బంతుల్లో...
News

దేశమంతటా ఫుడ్ పార్కులు: మోదీ

న్యూఢిల్లీ: భారత దేశమంతటా ఫుడ్‌ పార్కులను ఏర్పాటు చేసేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ముందుకు వచ్చింది. ఇందుకు సుమారు రూ.16 వేల కోట్ల (2 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. భారత్‌, ఇజ్రాయెల్‌, అమెరికా, యూఏఈ కూటమి 'ఐ2యూ2' తొలి భేటీలో...
News

శ్రీలంకలో చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు దూరంగా ఉండండి

భారత వ్యాపారవేత్తలను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: శ్రీలంకలో చైనా అండతో నిర్మిస్తున్న పోర్ట్ సిటీ కొలంబో ప్రాజెక్ట్‌ విషయంలో దూరం పాటించాలని భారత్ నిర్ణయించింది. భారతీయ ప్రైవేటు భాగస్వాములకు ఈ విషయాన్ని తెలియజేసింది. పీసీసీ(పోర్ట్ సిటీ ఆఫ్ కొలంబో) ప్రాజెక్ట్‌లో...
News

ఐరాస భద్రతా మండలిలో త్వరలో భార‌త్‌కు శాశ్వత సభ్యత్వం

న్యూఢిల్లీ: ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా భారత్‌ ఎదుగుతున్నప్పటికీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాత్రం చోటు లభించడం లేదు. ఇందుకు ఎన్నో ఏళ్ళుగా కృషి జరుగుతున్నా.. కేవలం తాత్కాలిక సభ్యత్వానికే పరిమితమైంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా...
News

జాతీయస్థాయిలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

ఆగస్టు 2న నిర్వహణకు ఏర్పాట్లు న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలను ఆగస్టు 2న ఘనంగా నిర్వహించనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి తెలిపారు. ఈ...
1 9 10 11 12 13 27
Page 11 of 27