News

News

సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ప్రతిరూపం హోల్కర్ : దత్తాత్రేయ హోసబళే

భారత భూమి పుణ్య భూమి అని, ఎల్లప్పుడూ ధైర్యవంతులైన, సాహసవంతులైన మహిళలకు, ప్రజావీరులకు తల్లిగా వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అన్నారు. ముంబైలో పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ త్రిశతాబ్ది వేడుకల కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన...
News

వచ్చే నవరాత్రుల నాటికి ఎర్ర బీభత్సం అంతం: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్ట్ ప్రభావిత జిల్లా దంతేవాడలో పర్యటించారు. దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకుని, పాండుం ముగింపు సభలో మాట్లాడారు. తాను దంతేశ్వరి మాత ఆశీస్సులు పొందానన్న అమిత్ షా, వచ్చే నవరాత్రి నాటికి ఎర్ర బీభత్సం అంతం...
News

బద్రీనాథ్ యాత్రికులకు.. ఇకపై ప్రకృతి అందాల మధ్యలో రైలు ప్రయాణం..

ఉత్తరాఖండ్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎత్తైన కొండలు, ఆకుపచ్చని పచ్చిక బయళ్లు .. ఆహా అక్కడ విహరిస్తే స్వర్గంలోొ విహరించినట్లే ఉంటుంది. ఇకపై కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్లే భక్తులు.. రైలులో ప్రయాణిస్తూ ఈ పకృతి అందాలను ఎంజాయ్ చేయవచ్చు....
News

పాడేరులో మావోయిస్టు మిలిసియా సభ్యులు లొంగుబాటు….

అల్లూరి సీతారామరాజు జిల్లా గాలికొండ ఏరియా కమిటీ మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు 11 మంది జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అదనపు ఎస్పీ దిరాజ్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ సందర్భంగా పాడేరులో ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...
News

ఒవైసీ అరుపులకు ఎవరు భయపడరు

పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్ ఆమోదం పొందిందని ఒవైసీ సోదరులు గగ్గోలు పెడుతున్నారని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎద్దేవా చేశారు. అయితే ఆ సోదరుల అరుపులకు ఇక్కడ ఎవరు భయపడరని ఆయన పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం గోషామహాల్‌లో ఎమ్మెల్యే...
ArticlesNews

భారతీయ ఆధ్యాత్మ విద్య

భారతీయ ఆధ్యాత్మ విద్య నిత్య జీవితంతో ముడిపడి ఉంది. ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత పెనవేసుకుని ఉంటుంది. విద్య, కళలు, శాస్త్ర అభ్యాసం... ఇలా ప్రతి అంశాన్నీ మన పూర్వీకులు ఆధ్యాత్మికతతో జత చేశారు. ఈ నేపథ్యంలో భక్తి మార్గం కూడా ఉంది....
ArticlesNews

వక్ఫ్ బిల్లు ప్రభావం: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కేరళ నేత

కేరళలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వక్ఫ్ బిల్లు కారణంగా తమ పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తి పెరిగిపోతోంది. ఇడుక్కి జిల్లా కాంగ్రెస్ క మిటీ ప్రధాన కార్యదర్శి బెన్నీ పెరువంతనం ఏప్రిల్ 4న పార్టీలో తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా...
News

పదవుల కోసం కొట్టుకున్న పాస్టర్లు

విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లిలో ఉన్న సీఎస్‌ఐ చర్చిలో రెండు వర్గాలకు చెందిన పాస్టర్లు పదవుల కోసం కొట్లాడుకున్న ఘటన చోటు చేసుకుంది. కొత్తూరు తాడేపల్లిలో సీఐఎస్‌ చర్చి కమిటీ పదవీ కాలం జనవరితో ముగిసింది. కొత్త కమిటీని ఎన్నుకునేందుకు...
1 946 947 948 949 950 3,083
Page 948 of 3083