ఛార్ థామ్ యాత్ర ప్రారంభం
ఉత్తరాఖండ్ పరిధిలోని హిమాలయాల్లో వెలసిన నాలుగు ఆలయాల (చార్ థామ్) సందర్శనకు తలుపులు తెరుచుకున్నాయి. బుధవారం అక్షయ తృతీయ పర్వదినం కావడంతో భక్తుల కోసం గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా రెండు ఆలయాలైన కేదార్నాథ్ మే...






