News

News

పాకిస్థాన్‌లో హిందూ టైగర్ రాణా హమీర్ సింగ్..

1947లో భారతదేశం, పాకిస్థాన్ విడిపోయిన విషయం తెలిసిందే. లక్షలాది మంది భారత్‌ నుంచి పాక్‌కు వెళ్లారు. పాక్ నుంచి కూడా లక్షలాది మంది భారత్ కు వచ్చాయి. అయితే కొంత మంది మాత్రం తమ ఇళ్లను, ఊరిని వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు....
News

పహల్గాంలో ఉగ్రదాడిపై వివాదాస్పద పోస్టులు 30 మంది అరెస్ట్

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన 30 మందిని అరెస్ట్ చేసినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ వెల్లడించారు. వీరంతా పాకిస్థాన్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారన్నారు. వీరి గత చరిత్రను పరిశీలించి.. నేషనల్...
News

పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేయాలి : సుబ్రహ్మణ్యస్వామి

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు కారణమైంది. పాకిస్థాన్ ను విచ్ఛిన్నం చేసి, నాలుగు ప్రాంతాలుగా విభజించాలంటూ ఆయన చేసిన సూచన ప్రకంపనలు సృష్టిస్తోంది. "పాకిస్థాన్ ను...
News

పీవోకేను స్వాధీనం చేసుకోవడమే పరిష్కారం.. భారత్‌కు బ్రిటిష్‌ ఎంపీ సూచన

పహల్గాం ఉగ్రదాడిని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ స్పందించారు. కశ్మీర్‌ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని...
News

ఇస్కాన్‌ కృష్ణదాస్‌కు బెయిల్‌..

ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ బ్రహ్మచారికి బుధవారం బంగ్లాదేశ్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బంగ్లాదేశ్‌ జెండాను అగౌరవపర్చారని.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆయనతో సహా 18 మందిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో గతేడాది అక్టోబర్‌ 30వ తేదీన...
ArticlesNews

కంచి పీఠంలో సత్య చంద్రశేఖరేంద్ర శంకరాచార్య స్వామిజీ సన్యాస దీక్ష

కంచి కామకోటి పీఠం పరంపరలో భాగంగా తదుపరి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించే క్రమంలో సత్య చంద్రశేఖరేంద్ర శంకరాచార్య స్వామిజీ సన్యాస దీక్షను స్వీకరించారు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంచిపీఠం పరంపరలో భాగంగా బాధ్యతలు...
News

సంభల్ లో ఆ బావి మసీదుకు వెలుపల ఉంది

ఉత్తరప్రదేశ్ లోని సంభల్ లో మొగలుల కాలంలో నిర్మించిన జామా మసీదు ఎదుటనున్న వివాదగ్రస్తమైన బావి మసీదు స్థలంలో లేదని, అది పూర్తిగా మసీదుకు వెలుపల ఉందని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తేల్చింది. మసీదుకు సమీపంలో ఒక పోలీసు చౌకీని దాటిన...
News

అయోధ్యలో బాబ్రీ మసీదు : పాకిస్తాన్ సెనెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు..

హల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని పలువురు పాకిస్తాన్ నేతలు చెబుతున్నారు. భారత్ దాడి చేస్తే తాము తీవ్రంగా స్పందిస్తామని చెబుతూనే, పాకిస్తాన్ యుద్ధాన్ని నిలురించాలని అంతర్జాతీయ సమాజాన్ని...
1 902 903 904 905 906 3,084
Page 904 of 3084