News

News

సరైన సమయంలో పాక్‌కు గుణపాఠం

కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులతో కాల్పులు జరిపించిన పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతుందని మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. బంగ్లాదేశ్‌ను పోగొట్టుకున్నప్పకీ పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే పనిగా పెట్టుకుందని అన్నారు. మరోవైపు, గవర్నర్ల వ్యవహారంపై...
News

జూన్‌ నుంచి కైలాస్‌- మానసరోవర్‌ యాత్ర

ఐదేళ్లుగా నిలిచిపోయిన కైలాస్‌- మానసరోవర్‌ యాత్రను ఈ ఏడాది జూన్‌ నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జూన్‌ నుంచి ఆగస్టు వరకూ కొనసాగనున్న ఈ యాత్ర ఉత్తరాఖండ్, సిక్కింలలో ప్రారంభం కానుందని విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది. ‘50...
News

భారత్‌లో పాక్‌ రక్షణ మంత్రి ‘ఎక్స్‌’ ఖాతా నిలిపివేత

పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్‌ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్‌పై ఆ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం...
News

కార్గిల్‌లో ఓడించాం.. మర్చిపోయారా?: అఫ్రిదీకి ధావన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాల వేళ భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనికి భారత క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ తీవ్రంగా...
News

అదీ.. భారత్ సత్తా.. పహల్గాంలో ఆశ్చర్యకర ద‌ృశ్యం

26 మంది ప్రాణాలను బలిగొన్న విధ్వంసకర ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత పహల్గాంలో ఎవ్వరూ ఊహించని దృశ్యం ఆవిష్కృతమైంది. భారీ సంఖ్యలో పర్యాటకులు, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం లోయకు చేరుకుంటున్నారు. అక్కడ క్రమంగా టూరిస్టుల సంఖ్య సాధారణ స్థితికి...
News

బంగ్లాదేశ్‌కూ నీళ్లు నిలిపివేయాలి

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలగాలంటూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్‌ విషయంలో సైతం ఇలాంటి చర్యనే తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే కోరారు. 1996లో కాంగ్రెస్‌ హయాంలో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య కుదిరిన...
News

పాకిస్తాన్ ఆర్మీలో భారత్ భయం.. అధికారులు, జవాన్‌ల రాజీనామా పర్వం..

పహల్గామ్ ఉగ్రవాద దాడికి కారణమైన పాకిస్తాన్ ఇప్పుడు వణుకుతోంది. భారత్ ఎలా స్పందిస్తుందో అని రోజులు లెక్కబెట్టుకుంటోంది. ముఖ్యంగా, పాకిస్తాన్‌ని కలిపి ఉంచేది ఆ దేశపు ఆర్మీ. అయితే, అలాంటి పాకిస్తాన్ ఆర్మీలోనే భారత్ దేశం అంటే భయం స్పష్టంగా కనిపిస్తోంది....
News

పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఎక్కడ?

సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్‌ సయీద్‌ ఆసిఫ్‌ మునీర్‌ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్‌లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ‘‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ...
1 903 904 905 906 907 3,084
Page 905 of 3084