News

News

కళ్లజోడులో స్పై కెమెరా పెట్టుకుని బద్రీనాథ్‌ ఆలయంలోకి..

 కొన్ని హిందూ దేవాలయాల్లో ఫొటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం నిషేధం. భద్రతతో పాటు ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ నిబంధనలు అమలు చేస్తుంటారు. అలాంటి నిబంధనలను ఉల్లంఘించిన ఓ భక్తుడు ఇప్పుడు పోలీసు చర్యలను ఎదుర్కొంటున్నాడు. బద్రీనాథ్ ధామ్ గర్భగుడిలో స్పై...
News

సంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాలి

గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు.. సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే సంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖా మంత్రి జువాల్ ఓరం అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రెండు రోజుల గిరిజన జాతీయ...
News

2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు..

దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక కోర్టు 2022లో విధించిన శిక్షలను సమర్థిస్తూ 38 మంది దోషులకు ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను...
ArticlesNews

ప్రకృతిని తలిచే సీత్లా పండుగ..

పాడి పంటలు, పశు సంరక్షణ కలగాలని.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని.. ప్రకృతిని తలచుకుని సంప్రదాయబద్ధంగా ఏడుగురు కుల దేవతల్లో ఒకరైన సీత్లా భవానిని కొలిచి జరుపుకునే పండుగ సీత్లా. దీనినే(దాటుడు) అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమవగానే...
News

సైనికుల త్యాగాలకు నివాళిగా- కశ్మీర్​లో 250 అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణ

శ్రీ అమర్‌నాథ్ యాత్రకు కీలక ప్రవేశ మార్గమైన జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా చందన్‌వాడిలో భారత సైన్యం భారీ జాతీయ జెండాను ఆవిష్కరించింది. భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ త్రివర్ణ పతాకం 250 అడుగుల ఎత్తులో...
News

అమర్‌నాథ్‌ యాత్రకు పోటెత్తిన భక్తులు.. 3 రోజుల్లో 56 వేల మంది దర్శనం

అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జులై 3న ప్రారంభమైన ఈ యాత్రలో తొలి మూడు రోజుల్లోనే 56,961 మంది పవిత్ర గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే 24,648 మంది భక్తులు అమర్‌నాథ్‌ గుహను సందర్శించారు. అంతకుముందు రెండు...
ArticlesNews

పాదాభివందనం… పరమార్థం!

ఇటీవల క్రికెట్‌ ‌మైదానంలో కనిపించిన ఒక చిన్న దృశ్యం ఎంతోమందిని ఆలోచింపజేసింది. అసాధారణ బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ క్రికెటర్‌ ‌వైభవ్‌ ‌సూర్యవంశీ, సీనియర్‌ ‌క్రికెటర్‌, శ్రీ‌లంక మాజీ కెప్టెన్‌ అనుర టెన్నెకూన్‌ ‌పాదాలకు నమస్కరించాడు. అది కేవలం కెమెరా...
News

పురావస్తు సర్వేలో అలనాటి అమరావతి కీలక శాసనాలు వెలుగులోకి

  నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అలనాటి అమరావతి చరిత్రకు సంబంధించిన కీలక శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రక పరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లె సమీపంలో భారత...
1 7 8 9 10 11 3,003
Page 9 of 3003