మట్టి వినాయకులనే పూజిద్దాం మంత్రి సత్యకుమార్
పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో ‘మలినమైన రసాయనాలు వద్దు – మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం’ ప్రచారపత్రికను మంత్రి...







