News

News

మట్టి వినాయకులనే పూజిద్దాం మంత్రి సత్యకుమార్

పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో ‘మలినమైన రసాయనాలు వద్దు – మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం’ ప్రచారపత్రికను మంత్రి...
News

గుడి స్తంబాలకు గోడలు కట్టి మసీదు మార్చిన అమీనాబాద్ శివాలయం కథ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పల్నాడు జిల్లా గుంటూరు నుంచి ఫిరంగిపురం వెళ్లే దారిలో ఉండే అమీనాబాద్ గ్రామం కథ. ఆ ఊర్లో సుమారు 950 ముస్లిం కుటుంబాలు ఉంటే, హిందువులు కేవలం 150 ఇళ్లు మాత్రమే ఉన్నారు. జనాభా ఎక్కువ, మా మాటే...
News

హిందూ ఆలయ కూల్చివేతపై పాకిస్థాన్ వివరణ

దాదాపు 100 ఏళ్ల పురాతన హిందూ దేవాలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారన్న ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. ఆలయ భవనాన్ని ఎవరూ కూల్చివేయలేదని, జూలై 21న కురిసిన భారీ వర్షాల కారణంగా ఆలయ నిర్మాణం దెబ్బతిందని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం స్పష్టం చేసింది. భారత్...
News

‘X’ ఖాతా ద్వారా హిందూ దేవతలను అవమానించిన నిషు ఆజాద్

న్యూఢిల్లీ: జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మైనర్‌ బాలిక తన ‘ఎక్స్‌’ ఖాతాలో హిందూ దేవతలు, మత విశ్వాసాలను అవమానించేలా పోస్టులు పెట్టిందంటూ సుప్రీంకోర్టు న్యాయవాది అమితా సచ్‌దేవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక నిషు...
News

సహారన్‌పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలో అక్రమ మసీదు కూల్చివేత: కోర్టు ఆదేశాలతో చర్యలు!

ఉత్తర ప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మసీదును జిల్లా యంత్రాంగం కూల్చివేసింది. కోర్టు ఇచ్చిన తుది ఉత్తర్వుల ఆధారంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని ప్రభుత్వ స్థలంలో...
News

ఉత్తరాఖండ్‌లో మారనున్న ‘నికాహ్ నామా’: UCC పరిధిలోకి ముస్లిం వివాహాలు, కఠిన నిబంధనలకు రూపకల్పన!

ఉత్తరాఖండ్‌లో అమల్లోకి వచ్చిన సమాన పౌర స్మృతి (UCC) చట్టానికి అనుగుణంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్లామిక్ వివాహ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు మరియు చట్టపరమైన సమస్యలను నివారించేందుకు కఠినమైన నిబంధనలతో కూడిన నూతన 'నికాహ్ నామా'...
News

‘హిందూ’’ అనేది ఓ స్వభావం.. మతం ఆధారంగా అర్ధం చేసుకోలేం : లండన్ లో డా. మోహన్ భాగవత్

న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్నారు.. హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS UK) 60వ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రశ్నోత్తరాల సమావేశంలో...
News

పాక్‌కు గట్టి సంకేతం.. సింధు నదిపై భారత్‌ కొత్త ప్లాన్‌!

లడఖ్‌లో నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు భారత్‌ ఊరటనిచ్చింది. సింధు నదిపై దేశంలోనే తొలి రాక్‌ చెక్‌ డ్యామ్‌ను నిర్మించింది. లేహ్‌లోని ఉప్షి వద్ద నిర్మించిన ఈ డ్యామ్‌ వల్ల నదిలో నీటి మట్టం దాదాపు 10 అడుగులు పెరిగింది....
1 7 8 9 10 11 3,121
Page 9 of 3121