News

News

శబరిమలకు రైల్వేలైన్ పనులు ప్రారంభం

తిరువనంతపురం: సంవత్సరాల తరబడి నెలకొన్న అనిశ్చితి, జాప్యం తర్వాత, కేరళ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించడంతో అంగమాలి - శబరి రైల్వే ప్రాజెక్టుకు పెద్ద ఊపు వచ్చింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం...
News

పర్యావరణ పరిరక్షణతోనే దైవత్వం సాకారం

పాలకొండ: సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధనకు విశిష్ట స్థానం ఉందని, పర్యావరణ పరిరక్షణ ద్వారా నిజమైన దైవత్వాన్ని అనుభవించవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాపాలకొండలోని శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న "శ్రీ...
News

గురువులే భారతీయ ఆధ్యాత్మిక సంపదకు మార్గదర్శకులు : భవఘ్ని గురూజీ

అమరావతి: ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి మానవాళికి దిశానిర్దేశం చేసే గురువులను భక్తిశ్రద్ధలతో పూజించడం భారతీయ సంస్కృతిలో అత్యున్నత సంప్రదాయమని భవఘ్ని గురూజీ పేర్కొన్నారు. మండల పరిధిలోని వైకుంఠపుర భవఘ్ని ఆరామంలో నిర్వహిస్తున్న గురు పౌర్ణమి మహోత్సవాలు భక్తిపూర్వక వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ...
ArticlesNews

సంఘ కార్యమే వారి జీవితం

ఆర్‌ఎస్‌ఎస్‌-100 హల్దేకర్‌జీ సైద్ధాంతిక కాంతిపుంజం. వారి కాంతి మనకు సదా దిశా దర్శనం గావిస్తుంది. సంఘకార్యంలోనే జీవించేవారికి మరణముండదు. ఎందుకనగా సంఘకార్యమే వారి జీవనంగా ఉండినది కనుక. వారిది యుగానుకూల ఆలోచన. వారు వాస్తవ రూపంలో అత్యంత ఆధునికులు. సంఘకార్యంలో మృత్యువే...
ArticlesNews

భారతీయ సంస్కృతికి దిక్సూచి – గురుశిష్యుల బంధం

( జూలై 29 - గురు పూర్ణిమ ) నేటి వేగవంతమైన, సాంకేతిక విప్లవ కాలంలో గురుశిష్యుల సంబంధం కేవలం ‘బోధన-అభ్యాసన’కు మాత్రమే పరిమితం కాకూడదు. శిష్యుడు గురువు అనుభవాన్ని, గురువు శిష్యుడి ఆలోచనలను, సందేహాలను గౌరవించాలి.  అప్పుడే ఆరోగ్యకరమైన చర్చకు...
ArticlesNews

ఆర్టికల్‌ 370 ‌సినిమాకు జయహో

సినిమా కేవలం వినోదాన్నేకాదు, జీవన విలువలను కూడా సమాజానికి అందించే సాధనం. కానీ, కొందరు వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికీ, అసమానతలను, ఒక వర్గానికి చెందిన అన్యాయాలను విశేషంగా పట్టి చూపిస్తూ, మన దేశ పరిస్థితి ఇంతే, బాగుపడదు అనే నిరాశా వాదాన్ని వ్యాప్తి...
News

అయోధ్య విరాళాల కేసు.. 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే దర్యాప్తు పురోగతిపై కూడా రెండు వారాల్లోగా...
News

మానసిక ప్రశాంతతకు యోగా, ధ్యానం ఎంతో అవసరం

దైనందిన జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను అధిగమించి ప్రశాంతమైన జీవనాన్ని పొందేందుకు యోగా, ధ్యానం ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం...
1 7 8 9 10 11 3,043
Page 9 of 3043