News

News

ఉద్యోగాల ఆశ చూపి మతమార్పిడి? దంపతుల ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు

ఛత్రపతి సంభాజీనగర్‌ (మహారాష్ట్ర): శాశ్వత ఉద్యోగాలు ఇప్పిస్తామని, రూ.5 లక్షలు చెల్లిస్తామని ఆశ చూపి ఓ హిందూ దంపతులను క్రైస్తవ మతం మార్చారనే ఆరోపణలు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌ జిల్లాలో కలకలం రేపాయి. ఉద్యోగం పేరుతో తమను ప్రలోభపెట్టి, అనంతరం క్రైస్తవ...
News

జమ్మూ కాశ్మీర్ నుంచి హిందూ అధికారులను బహిష్కరించే కుట్ర: వివేక్ బాలి

జమ్మూ కాశ్మీర్‌పై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వివేక్ బాలి తీవ్రంగా ఖండించారు. హిందూ అధికారులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు వచ్చేలా చేయడం ద్వారా వారిని జమ్మూ కాశ్మీర్...
News

గుర్తింపు లేని మదర్సాలను మూసేస్తున్న ఉత్తరాఖండ్ సర్కార్

డెహ్రాడూన్ : ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న ఐదు మదర్సాలను ప్రభుత్వం సీల్ చేసింది. మైనారిటీ ఎడ్యుకేషన్ అథారిటీ, ఎడ్యుకేషన్ బోర్డు నుంచి ప్రాథమిక అనుమతులు కూడా మదర్సాలు పొందలేవని, అనుమతులు లేకుండానే నడిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మధ్య కాలంలోనే...
News

ఒంటరిగా నదిని శుభ్రం చేయడం ప్రారంభించిన మధ్యప్రదేశ్ యువకుడు

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడి పర్యావరణ సేవకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితమైన నదిని ఒంటరిగా శుభ్రం చేసిన అతడి కార్యదక్షతను గుర్తించిన నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ సంస్థ, తమ బృందంలో చేరాల్సిందిగా ఆహ్వానించింది....
News

గిరిజన యువతకు ఏఐ శిక్షణ.. చింతపల్లిలో ఆరోహణ ఫెలోషిప్ ప్రారంభం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన యువతను ఆధునిక సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దేందుకు ‘ఆరోహణ AI ఫెలోషిప్’కు శ్రీకారం చుట్టారు. చింతపల్లి యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (YTC)లో రెసిడెన్షియల్‌ శిక్షణ కార్యక్రమాన్ని ఐటీడీఏ పాడేరు ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఆదిత్య వర్మ ప్రారంభించారు. తొలి...
News

భారత సంతతి ప్రజలు లక్ష్యంగా సింగపూర్‌లో జాత్యహంకార వ్యాఖ్యలు

సింగపూర్‌లో స్థానిక భారతీయులను, భారత సంతతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో సాగుతున్న జాత్యహంకార, ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల చైనా-నేపాల్ సరిహద్దుల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యంలో పలువురు సింగపూర్ పౌరులు...
News

గిరిజన రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం.. పార్వతీపురం మన్యంలో అగ్రి క్లినిక్‌

పార్వతీపురం మన్యం: గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పంటలకు మార్కెటింగ్‌ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్రి క్లినిక్‌ ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం, ఉద్యానవనం,...
News

ఇజ్రాయెల్‌లో ‘హరే కృష్ణ’ నామస్మరణ.. ఘనంగా జన్మాష్టమి వేడుకలు

ఇజ్రాయెల్‌: ఉత్తర ఇజ్రాయెల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మోషవ్‌ అవియెల్‌లో వందలాది మంది కృష్ణ భక్తులు ‘హరే రామ.. హరే కృష్ణ’ నామస్మరణతో సందడి చేశారు. విశేషమేమిటంటే.. ఈ వేడుకల్లో పాల్గొన్న వారిలో అధిక శాతం మంది యూదులే...
1 5 6 7 8 9 3,121
Page 7 of 3121