ఉద్యోగాల ఆశ చూపి మతమార్పిడి? దంపతుల ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు
ఛత్రపతి సంభాజీనగర్ (మహారాష్ట్ర): శాశ్వత ఉద్యోగాలు ఇప్పిస్తామని, రూ.5 లక్షలు చెల్లిస్తామని ఆశ చూపి ఓ హిందూ దంపతులను క్రైస్తవ మతం మార్చారనే ఆరోపణలు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో కలకలం రేపాయి. ఉద్యోగం పేరుతో తమను ప్రలోభపెట్టి, అనంతరం క్రైస్తవ...







