News

News

మతపరమైన పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లను.. భారత పౌరసత్వం కోసం క్రైస్తవ మహిళ

పాకిస్థాన్‌లో మతపరమైన వేధింపులు, భద్రతాపరమైన సమస్యలను ఎదుర్కొన్నట్లు పేర్కొంటున్న ఓ క్రైస్తవ మహిళ భారత్‌లోనే ఉండేందుకు న్యాయపోరాటం ప్రారంభించారు. సింథియా అనే మహిళ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు, ఆ దరఖాస్తు ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని తెలిపారు. వీసా గడువు...
News

బహు భార్యత్వం వుంటే జీతంలో 20 శాతం కట్.. అసోం నిర్ణయం

బహు భారత్వం నిషేధం విషయంలో అసోం ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా, రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వారి జీతాల్లో కోత విధిస్తామని సీఎం హిమంత బిస్వ శర్మ కీలక...
News

అమిత్ షా వెల్లడించిన షహజాద్ భట్టీ ఎవరు?

ఐఎస్ఐ మద్దతు వున్న షహజాద్ భట్టీ నెట్ వర్క్ ఇస్లామిక్ ఉగ్రవాద ముఠాను భూ స్థాపితం చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందే ఆ గ్రూప్ కి చెందిన 200 మందికి...
News

భారత్‌ భూభాగాలపై లష్కరే తోయబా ఉగ్రవాది అనుచిత వ్యాఖ్యలు

లష్కరే తోయబా (LeT) ఉగ్రవాది, పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నాయకుడు ఇమ్రాన్ లియాకత్ భట్టి భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర బెదిరింపులకు దిగాడు. దీనికి సంబంధించిన తాజా వీడియో కలకలం రేపుతోంది. పాకిస్థాన్ స్థావరాలుగా పనిచేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ల నుండి...
News

తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర చింగం మాసం ప్రారంభం సందర్భంగా శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. నెలవారీ పూజల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచారు. ఉదయం 5 గంటల నుంచి క్యూలైన్ల ద్వారా...
News

సేవాఘఢ్‌ నుంచి ఢిల్లీ వరకు భారత్‌ గోర్‌ బంజారా జోడో యాత్ర

సేవాఘఢ్‌: బంజారా, గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సేవాఘఢ్‌ నుంచి ఢిల్లీ వరకు భారత్‌ గోర్‌ బంజారా జోడో యాత్ర చేపట్టినట్లు జోడో యాత్ర ట్రస్ట్‌ సభ్యులు డాక్టర్‌ ఎస్‌.కే. మహేష్‌ బంజారా, కర్ణాటకకు...
News

చరక జయంతి వేడుకల్లో ధన్వంతరి హవనం..

చరక జయంతి వేడుకల్లో ధన్వంతరి హవనం.. 400 మందికి పైగా ఆయుర్వేద చికిత్సలు అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విశ్వ ఆయుర్వేద పరిషత్‌, వరము ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన చరక జయంతి వేడుకలు ఘనంగా...
News

విశాఖపట్నం గుడిలోవలో ప్రారంభమైన RSS అఖిల భారతీయ సమన్వయ బైఠక్

విశాఖపట్నం, ఆగస్టు 19, 2026: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత సమన్వయ బైఠక్ విశాఖపట్నం సమీపంలోని గుడిలోవలో గల 'విజ్ఞాన విహార్' పాఠశాలలో ప్రారంభమైంది. పూజ్యనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ, గౌరవనీయ సర్ కార్యవాహ...
1 5 6 7 8 9 3,083
Page 7 of 3083