స్వామి లక్ష్మణానంద సరస్వతి ఆధ్యాత్మిక చైతన్యానికి దిక్సూచి
భువనేశ్వర్ :ధర్మం కోసం నిలబడే మహనీయులను అంతం చేయడం ద్వారా ఆ ప్రయత్నాలను అడ్డుకోవచ్చని ధర్మ విరోధులు భావించవచ్చు కానీ, అది సాధ్యమయ్యే పని కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలేవీ...







