మతపరమైన పాకిస్థాన్కు తిరిగి వెళ్లను.. భారత పౌరసత్వం కోసం క్రైస్తవ మహిళ
పాకిస్థాన్లో మతపరమైన వేధింపులు, భద్రతాపరమైన సమస్యలను ఎదుర్కొన్నట్లు పేర్కొంటున్న ఓ క్రైస్తవ మహిళ భారత్లోనే ఉండేందుకు న్యాయపోరాటం ప్రారంభించారు. సింథియా అనే మహిళ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు, ఆ దరఖాస్తు ప్రస్తుతం పెండింగ్లో ఉందని తెలిపారు. వీసా గడువు...







