ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ ఆలయ పునరుద్ధరణకు భారత్ సహకారం
ఇండోనేషియాలోని చారిత్రక ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి ఈ పర్యటన చేపట్టారు. భారత్, ఇండోనేషియా మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక బంధానికి ప్రతీకగా ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది....







