News

News

ఇజ్రాయెల్‌లో ‘హరే కృష్ణ’ నామస్మరణ.. ఘనంగా జన్మాష్టమి వేడుకలు

ఇజ్రాయెల్‌: ఉత్తర ఇజ్రాయెల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మోషవ్‌ అవియెల్‌లో వందలాది మంది కృష్ణ భక్తులు ‘హరే రామ.. హరే కృష్ణ’ నామస్మరణతో సందడి చేశారు. విశేషమేమిటంటే.. ఈ వేడుకల్లో పాల్గొన్న వారిలో అధిక శాతం మంది యూదులే...
News

రామప్ప ఆలయంలో చారిత్రక ఘట్టం.. 300 ఏళ్ల తర్వాత రుద్రేశ్వరుడికి పూర్తిస్థాయి జలాభిషేకం

ములుగు జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయంలో ఒక చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 300 సంవత్సరాలుగా నిలిచిపోయిన పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం శనివారం నుంచి మళ్లీ ప్రారంభమైంది. ఆలయంలోని గర్భగుడిలో కొలువుదీరిన రుద్రేశ్వర...
News

ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి భారీగా నిధులు

అనకాపల్లి :ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆలయాలు, భజన మందిరాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెంచింది. పెరిగిన నిర్మాణ వ్యయాలకు అనుగుణంగా నిధులను మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ ఇన్‌ఛార్జి కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ తాజాగా ఉత్తర్వులు...
ArticlesNews

వందేళ్లుగా కొనసాగుతున్న గోసేవ సంప్రదాయం

గోవులను కట్టకుండా స్వేచ్ఛగా వదిలేయడం.. పాలు ఇచ్చే ఆవుల నుంచి ఒక్క చుక్క పాలు కూడా పితకకపోవడం.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఉత్తరప్రదేశ్‌లోని ఓ గోశాలలో శతాబ్ద కాలంగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. గోమాత పాలను పూర్తిగా దూడలకే వదిలేస్తూ, వందలాది...
ArticlesNews

ఘన చరిత్రకు ఆనవాళ్లు లైడెన్‌ ‌తామ్ర శాసనాలు

లైడన్‌ ‌రాగిరేకులను మొదటి రాజేంద్ర చోళుడు జారీ చేశాడు. ఈ శాసన పత్రంతో రెండు భాగాలున్నాయి. ఒకటి సంస్కృతం విభాగం (5 ఫలకాలు) చోళరాజ వంశావళిని వివరిస్తుంది. ఇది విష్ణుస్తోత్రంతో, పౌరాణిక (సౌర) పూర్వికుల పేర్లతో ప్రారంభమవుతుంది. తమిళ విభాగం మొదటి...
ArticlesNews

పురాణాల్లో మాతృమూర్తులు : అచంచలమైన భక్తికి ప్రతీక పరశురాముడి తల్లి రేణుక

భారతీయ పురాణ సంప్రదాయంలో మాతృమూర్తులకు అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది. తల్లి అంటే కేవలం జన్మనిచ్చే వ్యక్తి మాత్రమే కాదు.. ప్రేమ, త్యాగం, ధైర్యం, క్షమ, ధర్మానికి ప్రతిరూపం. పురాణాల్లోని అనేక మంది మాతృమూర్తులు తమ జీవితాల ద్వారా భారతీయ సంస్కృతిలో...
ArticlesNews

గురూజీ రచనల వక్రీకరణ

విమర్శకులు దురుద్దేశపూర్వకంగా, కావాలనే వక్రీకరించిన తన ఆలోచనలు సరైనవేనని గురూజీ నిరూపించుకున్న తర్వాత చరిత్ర మరింత విస్తరించింది. వారు మరణించి దశాబ్దాల కాలం గడిచిపోయింది. అయినప్పటికీ గురూజీకి వ్యతిరేకంగా దీర్ఘకాలం పాటు, నిరంతరాయంగా, పక్షపాతపూరితమైన విమర్శ కొనసాగుతున్నది. ఆ కారణంగా, ప్రధాన...
News

మట్టి వినాయకులనే పూజిద్దాం మంత్రి సత్యకుమార్

పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో ‘మలినమైన రసాయనాలు వద్దు – మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం’ ప్రచారపత్రికను మంత్రి...
1 6 7 8 9 10 3,121
Page 8 of 3121