News

ArticlesNews

చరిత్ర పొడవునా…మరణమృదంగం

బాంగ్లాదేశ్‌ ‌హిందువులపై ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్న దాడులు పునరావృతమయ్యాయి. రాజధాని ఢాకాలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి నెలకొన్నాయి.  ఉత్తర గాయిబంద జిల్లాలో శ్రీరాధాగోవింద దేవాలయ కమిటీ 81 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే, ఉగ్రవాద అనుకూల...
News

ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించిన కెన్యా ప్రతినిధుల బృందం

ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులపై అధ్యయనం చేసేందుకు కెన్యా ప్రతినిధుల బృందం  ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని వెల్లమిల్లి, నాచుగుంట గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా బృంద సభ్యులు సమీకృత వ్యవసాయ విధానం, వివిధ రకాల జీవ కషాయాల తయారీ, ఎత్తైన...
News

అమర్‌నాథ్‌ గుహకు కేబుల్‌ కార్‌!

ప్రతి ఏడాది లక్షలాది మంది హిందూ భక్తులు పాల్గొనే పవిత్ర అమర్‌నాథ్ యాత్రను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికుల సౌకర్యార్థం అమర్‌నాథ్ గుహ వరకు కేబుల్ కార్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించిన కేంద్రం, 2029...
News

మసీదుల లౌడ్‌స్పీకర్లపై ఫిర్యాదులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలి: బాంబే హైకోర్టు

ముంబై: మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల్లో లౌడ్‌స్పీకర్ల వల్ల ధ్వని కాలుష్యంపై అందిన ఫిర్యాదులు, వాటిపై పోలీసులు తీసుకున్న చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను రెండు వారాల్లోగా సమర్పించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కండివాలికి చెందిన న్యాయవాది రీనా...
News

మైనర్ బాలికను మత మార్పిడికి ప్రేరేపించారన్న ఆరోపణలు.. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  ఎటావా (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో 13 ఏళ్ల హిందూ మైనర్ బాలికను మత మార్పిడికి ప్రేరేపించి, విదేశానికి తీసుకెళ్లేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు....
News

ఆదోని రణమండల కొండ శివాలయ ఘటన.. వైరల్ వీడియోపై దర్యాప్తు

  కర్నూలు జిల్లా  ఆదోని నియోజకవర్గంలోని రణమండల కొండపై ఉన్న పురాతన శివాలయంలో పవిత్ర దీపంతో సిగరెట్ వెలిగించుకుని వీడియో చిత్రీకరించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై సమగ్ర...
News

తాజ్ మహల్ వివాదం.. కేంద్రం, ఏఎస్ఐకు హైకోర్టు నోటీసులు.

తాజ్ మహల్ వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 'తేజో మహాలయ' పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నాలుగో...
News

అయోధ్య ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌

శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ నియమితులయ్యారు. విరాళాల దుర్వినియోగం నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చేసిన రాజీనామాను ఆమోదించిన ట్రస్టు.. తాత్కాలిక సారథిని నియమించింది. దీంతోపాటు కొత్తగా ట్రస్టుకు సీఈవోను...
1 8 9 10 11 12 3,003
Page 10 of 3003