News

News

బాబర్, అక్బర్, హుమాయున్ అకృత్యాలను ప్రదర్శించడానికి మ్యూజియం ఏర్పాటు చేయాలి

బాబర్, అక్బర్, హుమాయున్ వంటి దురాక్రమణదారులు దేశంలో చేసిన అకృత్యాలను కొత్త తరానికి తెలియజేసేందుకు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయాలని సర్ధానా మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ సంగీత్ సింగ్ సోమ్ డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని  మీరట్ లో...
ArticlesNews

నేటి సమస్యలకి పరిష్కారం ‘యోగ’

నేటి ప్రపంచంలో ఎక్కడ చూసినా విభేదాలు, ఘర్షణలు, అసహనం, పరస్పర అనుమానాలు కనిపిస్తున్నాయి. కుటుంబాలలో, సమాజంలో, రాజకీయాలలో, మత సంబంధ చర్చలలో, సామాజిక మాధ్యమాలలో కూడా చిన్న విషయాలు పెద్ద వివాదాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని చూసినప్పుడు చాలామంది సమాజం మారాలని,...
News

పాక్ ప్రేరేపిత హ్యాండ్లర్లతో లింకులు ఉన్న మదర్సా నిర్వాహకుడు అరెస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ప్రేరేపిత హ్యాండ్లర్లపై దేశ వ్యాప్తంగా బలగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల్లో ఏటీఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బీహార్ మదరసా నిర్వాహకుడిని మధ్యప్రదేశ్ ఏటీఎస్ అరెస్ట్...
News

షికాగోలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ

అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో స్వామి వివేకానందుడి విగ్రహాన్ని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఘనంగా ఆవిష్కరించారు. భారతీయ ఆధ్యాత్మికత, సనాతన ధర్మ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడికి ఈ సందర్భంగా...
News

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో గాయత్రీ మంత్రం తప్పనిసరి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో భారతీయ సాంస్కృతిక విలువలను విద్యార్థులకు చేరవేయాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు ప్రతిరోజూ గాయత్రీ మంత్రం...
News

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జూన్ 16న విజయవాడలోని మ్యానర్ ఫుడ్ ప్లాజా హోటల్లో నిర్వహించబడింది. ఈ సమావేశం ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు గారి మార్గదర్శనంలో, రాష్ట్ర అధ్యక్షులు చలసాని ఆంజనేయులు గారి అధ్యక్షతన జరిగింది....
ArticlesNews

భారత స్వాభిమానానికి చిరస్మరణీయ చిహ్నం “ఝాన్సీ రాణి లక్ష్మీబాయి”

( జూన్ 18 - ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వర్ధంతి ) భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అనేక మంది మహనీయులు తమ త్యాగాలతో, పోరాటాలతో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి అమర వీరులలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పేరు అత్యంత గౌరవప్రదమైన...
1 8 9 10 11 12 2,967
Page 10 of 2967