బాబర్, అక్బర్, హుమాయున్ అకృత్యాలను ప్రదర్శించడానికి మ్యూజియం ఏర్పాటు చేయాలి
బాబర్, అక్బర్, హుమాయున్ వంటి దురాక్రమణదారులు దేశంలో చేసిన అకృత్యాలను కొత్త తరానికి తెలియజేసేందుకు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయాలని సర్ధానా మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ సంగీత్ సింగ్ సోమ్ డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో...







