News

News

పారిస్ లో స్వామి నారాయణ్ ఆలయం ప్రారంభం

భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలు సరికొత్త ఎత్తులకు చేరుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దీర్ఘకాలిక అనుబంధం.. బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాదిగా నిలిచిందని పేర్కొన్నారు. పారిస్‌లో నిర్మించిన స్వామినారాయణ్‌ ఆలయ ప్రారంభ వేడుకను...
News

‘ఇస్లాంను శ్రేష్ఠమైనదిగా పరిగణించలేం’ బసవరాజ్ రాయరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత

హాస్పేట్ (కర్ణాటక): ఇస్లాం ‘శ్రేష్ఠమైన మతం’ అంటూ మంత్రి బసవరాజ్ రాయరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే సి.టి. రవి తీవ్రంగా స్పందించారు. ఇస్లాంను ఎన్నటికీ శ్రేష్ఠమైనదిగా పరిగణించలేమని ఆయన వ్యాఖ్యానించారు. శాసన మండలిలో విలేకరులతో మాట్లాడిన సి.టి. రవి.. తనను...
News

అమెరికాలో భారత సంతతిపై పెరుగుతున్న జాతి వివక్ష, ద్వేషం

-నరేష్ కౌశిక్ ( బీబీసీ, అసోసియేటెడ్ ప్రెస్‌లో మాజీ సంపాదకుడు. ఆయన లండన్‌లో నివసిస్తున్నారు. ఎన్‌డిటివి పోర్టల్ నుండి ) అమెరికా సెకండ్‌ లేడీ ఉషా వాన్స్‌ భారతీయ వారసత్వం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. ఆమె భర్త, ఉపాధ్యక్షుడు...
News

విద్యా భారతి’ ఆధ్వర్యంలో 1,000 పాఠశాలల ఏర్పాటుకు బెంగాల్ ప్రభుత్వం యోచన.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే దిశగా సువేందు అధికారి ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యా విభాగమైన ‘విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌’కు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా కనీసం 1,000...
ArticlesNews

గ్రామ దేవాలయాలకు మౌలిక వసతులు..

ఆంధ్రప్రదేశ్‌ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వైభవానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. ప్రతి గ్రామంలో దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక జీవనానికి కేంద్రాలుగా ఉన్నాయి. అవి కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా గ్రామ ప్రజల ఐక్యత, సంప్రదాయాలు, సంస్కృతి, సామాజిక జీవనానికి ప్రతీకలు....
News

మట్టి వినాయకుడే మేలైన మార్గం

వినాయక చవితి ఉత్సవాలకు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించేందుకు మండపాలు సిద్ధమవుతున్నప్పటికీ, పర్యావరణ పరిరక్షణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీవోపీ) విగ్రహాల నిమజ్జనం వల్ల జలవనరులు, జలచరాలపై ప్రతికూల ప్రభావం...
ArticlesNews

పురాణాల్లో మాతృమూర్తులు : పాండవుల తల్లి కుంతీదేవి

భారతీయ ఇతిహాస సంప్రదాయంలో మాతృమూర్తులకు అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది. తమ పిల్లలకు జన్మనివ్వడం మాత్రమే కాకుండా.. కష్టకాలంలో వారికి ధైర్యాన్ని నూరిపోసి, ధర్మమార్గంలో నడిపించి, వారి విజయానికి బాటలు వేసిన తల్లులు మన పురాణాలు, ఇతిహాసాల్లో కనిపిస్తారు. అలాంటి మహనీయ...
ArticlesNews

బాల్య వివాహాల నిర్మూలనకు భారత్‌ పోరాటానికి గుర్తింపు నవంబర్‌ 27 అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి

బాల్య వివాహాల నిర్మూలన కోసం భారత్‌లో కొనసాగుతున్న ప్రయత్నాలకు అంతర్జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది. బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన కోసం ప్రతి ఏడాది నవంబర్‌ 27ను అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా...
1 8 9 10 11 12 3,121
Page 10 of 3121