కేరళలో వందేమాతరం వివాదం.. ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
తిరువనంతపురం: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేరళలో జరిగిన అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో ‘వందేమాతరం’ ఆలపించకపోవడంపై రాజకీయ వివాదం చెలరేగింది. కేరళ ప్రభుత్వ తీరును బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. దేశ వ్యతిరేక, తీవ్రవాద శక్తుల ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గిందని ఆరోపించిన బీజేపీ.. ఈ...







