పారిస్ లో స్వామి నారాయణ్ ఆలయం ప్రారంభం
భారత్-ఫ్రాన్స్ సంబంధాలు సరికొత్త ఎత్తులకు చేరుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దీర్ఘకాలిక అనుబంధం.. బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాదిగా నిలిచిందని పేర్కొన్నారు. పారిస్లో నిర్మించిన స్వామినారాయణ్ ఆలయ ప్రారంభ వేడుకను...







