రాంచీ : భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారతీయ కార్యవర్గ సమావేశాలు సరళా బిర్లా విశ్వవిద్యాలయంలో ప్రారంభమయ్యాయి. సమావేశం తొలి రోజున కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్లపై విస్తృతంగా చర్చించారు. వీటిలో రెండు లేబర్ కోడ్లకు బీఎంఎస్...
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గానికి చెందిన వ్యక్తి ఇతర మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా తక్షణమే రద్దవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను కాదని క్రిస్టియానిటీ లేదా ఇతర మతాలను...
గురు పూర్ణిమ హిందూ సంప్రదాయంలో గురువుకు అమితమైన ప్రాధాన్యం ఉంది. తల్లి, తండ్రి తర్వాత గురువుకే ప్రాముఖ్యత ఇస్తాము. అందుకే గురువును అర్చించుకోడానికి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకున్నాము. మన దేశీయ కాలమానం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు...
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్-యూజీ ఉద్యమం పేరిట జరుగుతున్న ఆందోళనలను తీవ్రతరం చేయడంలో భాగస్వామ్యముందనే ఆరోపణలపై 'బొద్దింక జనతా పార్టీ' (CJP) కీలక కార్యకర్త మహమ్మద్ జునైద్ నివాసంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఘజియాబాద్లోని ఆయన నివాసంలో...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై తప్పుడు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దాఖలైన ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదు విషయంలో స్వయంగా తమ ఎదుట హాజరవ్వాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే, కాంగ్రెస్ నేత మహ్మద్ నలపాడ్ లను బెంగళూరు కోర్టు ఆదేశించింది. వచ్చే నెల...
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. పాక్ అధికారులతో చర్చలు విఫలమవడంతో ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (జేఏఏసీ) రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు లాంగ్ మార్చ్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దని...
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు మొత్తం 40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. టీటీడీ వాటర్ వర్క్స్...