స్వామి లక్ష్మణానంద హత్యకు ప్రధాన కారణం మత మార్పిడే : జస్టిస్ నాయుడు
స్వామి లక్ష్మణానంద సరస్వతి దారుణ హత్య మరియు తదనంతరం ఖంధమాల్లో చెలరేగిన హింసాకాండపై విచారణ జరిపిన న్యాయ కమిషన్కు నేతృత్వం వహించిన జస్టిస్ ఎ.ఎస్. నాయుడు, ఈ హత్యకు మత మార్పిడి ఒక ప్రధాన కారణమని విచారణలో తేలిందని వెల్లడించారు. కమిషన్...







