News

News

హిందువులను పాక్ సహిస్తోందంట… ఆ దేశాధ్యక్షుడి కామెంట్స్

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశాలు అవుతున్నాయి. తన ప్రసంగంలో పాక్ లోని మైనారిటీలు అంటే ముఖ్యంగా హిందువుల గురించి మాట్లాడిన తీరును చూస్తుంటే పాక్ మతపరమైన...
News

అయోధ్య రామాలయ విరాళాల కేసు.. దర్యాప్తుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: అయోధ్య రామాలయానికి సంబంధించిన విరాళాల చోరీ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఆదేశించింది. కేసు దర్యాప్తు పురోగతిపై స్టేటస్‌ రిపోర్టును సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని...
News

‘RSS నమోదు కాలేదు.. భవిష్యత్తులోనూ నమోదు కాదు’.. బీఎల్ సంతోష్

బెంగళూరు: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్. సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. RSS ఇప్పటివరకు నమోదు కాలేదని, భవిష్యత్తులోనూ నమోదు చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం...
News

నక్సల్ రహిత జిల్లాగా పశ్చిమ సింగ్ భూమ్

జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా, ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా వుండేది.నక్సల్స్ ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను జరగనిచ్చేవారు కాదు. దీంతో ఆ ప్రాంతం అభివృద్ధికి దూరంగా వుండేది. కానీ.. కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు...
News

తిరుమలలో వైభవంగా శ్రీ కశ్యప మహర్షి జయంతి వేడుకలు

తిరుమల: శ్రావణమాస హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ కశ్యప మహర్షి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఆస్థాన మండపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ...
News

భారత సైన్యంలో చేరుతాం.. నేపాల్‌లో రోడ్డెక్కిన గోర్ఖా యువత

పోఖరా: భారత సైన్యంలో గోర్ఖా సైనికులుగా చేరాలన్న ఆశతో ఉన్న నేపాల్ యువత, మాజీ గోర్ఖా సైనికులు రోడ్డెక్కారు. భారత సైన్యంలో నేపాల్ యువత నియామకాలను అగ్నిపథ్ పథకం కింద తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పోఖరాలో భారీ నిరసన చేపట్టారు....
News

బెంగళూరులో ఉగ్రవాద సంబంధాలపై ఓ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసాఫుల్ మాలిక్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని జిగాని ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ టెక్ కంపెనీలో...
News

షేక్ సాధిక్ ఖాన్ వేధింపుల కారణంగా గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని రోడ్డు కమ్ రైలు వంతెనపై నుంచి పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నూకరాజు,...
1 9 10 11 12 13 3,083
Page 11 of 3083