( ఆగష్టు 15 - కొండా వెంకటప్పయ్య వర్ధంతి ) మనం మనస్ఫూర్తిగా కోరుకున్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్య్రయోధులలో నీతినియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి...
( ఆగష్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవం ) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ను పూజ్య డాక్టర్ హెడ్గేవార్జీ 1925లో ప్రారంభించారు, సహజంగానే డాక్టర్జీ ఆజన్మ దేశభక్తుడు. స్వాతంత్ర్యం కోసం అనేక పద్ధతులలో పని చేశారు. వారి చేతిలో పురుడు పోసుకున్న సంస్థ...
మధ్యప్రదేశ్ రైసన్ జిల్లాలోని ఓ ఆంగ్ల పాఠశాల వివాదానికి తెరలేపింది. సహజంగా వుండే “K for Kite” or “M for Mango,” బదులుగా ముస్లిం మతానికి సంబంధించిన పేర్లను పాఠ్య పుస్తకాల్లో వుంచింది. దీంతో తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. “K...
యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో మత మార్పిడి ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబ్ ఆలం నివాసంలో మత మార్పిళ్లు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.ఈ సమాచారం అందుకున్న హిందూ యువ వాహిని, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకొని,...
మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రార్థన సమయంలో ఖురాన్ చదివించాలని మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రారంభం సురాఫతే, రబ్బీజిద్నీతో మొదలు పెట్టాలని ఆదేశించారు. సురాఫతే అనేది ఖురాన్ లో మొదటి చాప్టర్. అల్లాను ప్రార్థించడం. రబ్బీ జిద్నీ...
పొరుగు దేశాల్లో మైనారిటీపై జరుగుతున్న హింసపై భారత్ మరో సారి తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. 2021 నుంచి పాకిస్తాన్ లో మైనారిటీలపై కనీసం 334 పెద్ద హింసాకాండలు జరిగాయని, అలాగే బంగ్లాదేశ్ లో 3,582 హింసాత్మక సంఘటనలు జరిగినట్లు భారత...