News

News

వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికే ‘రైతుతో ఒక రోజు’

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకే రైతుతో ఒక రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయాశాఖ అధికారి మాధవరావు పేర్కొన్నారు. అనపర్తి మహాలక్ష్మిపేటకు చెందిన రైతు రాజగిరి శ్రీనివాసరావు ఇంట్లో రైతుతో ఒక రోజు కార్యక్రమం నిర్వహించారు. ఒక రోజు మధ్యాహ్నం...
News

లవ్ జిహాద్.. బిఇడి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం !

రంగారెడ్డి జిల్లాలో ప్రియుడు మోసం చేయడంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఎల్ బి నగర్ మండలం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి హస్తినాపురంలో గిరిజన యువతి అనుమాదాస్పంగా ఆత్యహత్యాయత్నం చేసుకుంది. వెంటనే యువతిని...
News

మట్టి వినాయకుడిని పూజిద్దాం

ప్రజలందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని తమ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ రాజకుమారి కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని పూజిద్దాం...
ArticlesNews

యోధులు మగ్గారు.. స్వేచ్ఛ నెగ్గింది!

 జాతి గుండెలలో స్వాతంత్య్ర కాంక్ష పెల్లుబికితే, జైళ్లు నిండిపోక తప్పదు. దేశం ఆత్మ విస్మృతిని వదలించుకోవాలన్న క్షణంలోనే దేహం మీద సంకెళ్లు బిగుసుకుంటాయి. రెండు శతాబ్దాల పాటు విదేశీ పాలన మీద సాగిన భారత స్వాతంత్య్ర సమరంలో అక్షరాలా ఇదే జరిగింది....
News

మానవతా విలువలు చాటే కూర్మావతారం

మానవతా విలువలకు ప్రతీకగా దశావతారా ల్లోని కూర్మావతారం కనిపిస్తుందని డాక్టర్ కోగంటి వేంకట అప్పలాచార్యులు అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాల యంలోని పద్మావతి కల్యాణ వేదికపై 'కూర్మావతారం- మానవతా విలువలు' అనే అంశంపై ప్రవచనం జరిగింది. అప్పలాచార్యులు మాట్లాడుతూ కూర్మావతారం...
ArticlesNews

బ్రిటిష్ వారి నిష్క్రమణ, భారత స్వతంత్రం వెనుక నిశ్శబ్ద మారణహోమం

1947లో భారతదేశాన్నుంచి పాకిస్తాన్‌ను విభజించి, మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన రక్తపాతానికి కారణమైన తిరుగుబాట్లను రెచ్చగొట్టి, బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళారు. స్వేచ్ఛా స్వతంత్రాలకు గుర్తుగా నిలవవలసిన క్షణాలు సామూహిక హత్యలు, హింసాత్మక స్థానచలనాలు, మతపరమైన భయాందోళనలతో వినాశకరమైన...
News

గుంటూరులో వేద పాఠశాల ప్రారంభం

ధర్మబద్ధంగా సంపాదించిన సొమ్ముతో చేసే కార్యాలు మాత్రమే సత్ఫలితాలిస్తాయని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. గుంటూరు జిల్లా పుత్తూరులో క్రేన్ రిలీజియస్ ట్రస్టు ఏర్పాటు చేసిన వేద పాఠశాలను ఆయన ప్రారంభించారు. అక్కడి వసతులను పరిశీలించిన చినజీయర్ స్వామి... వేద విద్యార్థులను...
ArticlesNews

రుషివాణిని రాజనీతిని మేళవించిన యోగి

( ఆగస్ట్ 15 - అరవింద జయంతి ) జాతి అంటే భౌగోళిక ఆకారమనీ, నదులు, పర్వతాలు, పొలాలతో కూడినదనీ ఇతర దేశాలు భావిస్తాయి. కానీ భారతీయ మహర్షులు, మనీషులు జాతిని ఒక సజీవమైన ఆత్మగా అర్చించారు. తపస్సు ద్వారా, దర్శనం...
1 698 699 700 701 702 3,088
Page 700 of 3088