వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికే ‘రైతుతో ఒక రోజు’
వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకే రైతుతో ఒక రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయాశాఖ అధికారి మాధవరావు పేర్కొన్నారు. అనపర్తి మహాలక్ష్మిపేటకు చెందిన రైతు రాజగిరి శ్రీనివాసరావు ఇంట్లో రైతుతో ఒక రోజు కార్యక్రమం నిర్వహించారు. ఒక రోజు మధ్యాహ్నం...







