News

News

రామమందిరం చుట్టూ రక్షణ గోడ.. బడ్జెట్ కేటాయింపు

అయోధ్యలోని రామమందిరానికి రక్షణ గోడ నిర్మించాలని భద్రతా నిపుణులు సూచించారు. దీంతో త్వరలో 4 కిలోమీటర్ల గోడతో కోట లాంటి భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం రూ. 80–90 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగింది. ఈ ప్రాజెక్టు రాబోయే 15...
ArticlesNews

అఖండ భారత్ కల్పన కాదు సంకల్పం

ఆగష్టు 14 - ఎందరో వీరులు విశ్రమించకుండా చేసిన లెక్కలేనన్ని పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ద్వారా 14 ఆగష్టు 1947 శుక్రవారం అర్థరాత్రి అమావాస్య నాడు వేయి సంవత్సరాల బానిసత్వాన్ని వదిలించుకున్న రోజు. అదే రోజు భారత్ మూడు ముక్కలుగా, రెండు...
News

అమెరికాలోని హిందూ ఆలయంపై దాడి

వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాలోని హిందూ ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఇండియానా రాష్ట్రం జాన్సన్‌ కౌంటీలోని అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ ఆలయంపై ఖలిస్థాన్‌ వేర్పాటు వాదులు దాడికి పాల్పడినట్లు ది హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ ‘ఎక్స్‌’లో పేర్కొంది. ఖలిస్థానీకి మద్దతుగా, భారత్‌కు...
News

రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గేయ రచయిత వైరముత్తు.

తమిళనాడులో కొంతమంది డీఎంకే పార్టీ మొప్పు పొందడానికి హిందువులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. అలాంటి వారిలో ఒకరుగా మనం ప్రముఖ గేయ రచయిత వైరముత్తు అని చెప్పొచ్చు. ప్రముఖ గేయరచయిత, కవి వైరముత్తు ఇటీవల...
News

పురాతన శివాలయంని ఆక్రమించడానికి ముస్లింలు ప్రయత్నం

ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్‌ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పురాతన శివాలయం విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ పురాతన శివాలయంతో పాటుగా ఇక్కడ శ్రీ కృష్ణుడిపురాతన ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాలన్నీ వెయ్యి సంవత్సరాల పురాతమైనవి. అయితే గత కొంత...
News

మళ్లీ కాళ్ల బేరానికి దిగిన పాక్

జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాంలో ఉగ్ర దాడి కారణంగా భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాకిస్థాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌పై పాకిస్థాన్ రోజుకు ఒక రీతిగా వ్యవహరిస్తోంది. భారత్‌పై అణు బాంబు వేస్తామంటూ పాకిస్థాన్ సైనిక చీఫ్ అసిమ్...
News

బంగ్లాదేశ్ నుంచి మరిన్ని దిగుమతులపై భారత్ నిషేధం

పొరుగు దేశం బంగ్లాదేశ్‌తో వాణిజ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యే మరిన్ని జనుము సంబంధిత ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ ఆంక్షల జాబితాను విస్తరించింది. భూ సరిహద్దుల ద్వారా ఈ...
News

పాక్‌ ఆర్మీ చీఫ్‌కు భారత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

‘‘మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం’’ అంటూ పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌ చేసిన పిచ్చి ప్రేలాపనలపై భారత్‌ స్పందించింది. మునీర్‌ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమైనవిగా మండిపడింది. ఇలాంటి అణు బెదిరింపులకు భయపడేది లేదని.. జాతీయ భద్రత కోసం...
1 701 702 703 704 705 3,088
Page 703 of 3088