ప్రముఖ ఐటీ సంస్థ విప్రోలో తనపై మతపరమైన వేధింపులు జరిగాయని, మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారని ఓ మాజీ మహిళా ఉద్యోగిని మహారాష్ట్ర పూణేలోని హింజవాడి పోలీస్...
* పర్యావరణ దినోత్సవం నాడు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డా. దాసరి శ్రీనివాసులు మహత్తర యజ్ఞం సి సుబ్రహ్మణ్యం భారతదేశవ్యాప్తంగా నదులు కాలుష్యం, తగ్గిపోతున్న...
జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలపై దౌత్యపరంగా శాంతి యుతంగా పరిష్కరించుకోవాలంటూ యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానాల ఉన్నత ప్రతినిధి కాజా కల్లాస్ చేసిన వ్యాఖ్యలను...
జమ్మూకశ్మీర్లో మూడు దశాబ్దాల కంటే ముందు ప్రారంభమైన ఉగ్రవాదం నేటికీ రావణకాష్టంలా మండుతూనే ఉంది. భారత పౌరులు ఉగ్ర దాడులతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ నేడు...
పంజాబ్లోని ఐదు ప్రముఖ దేవాలయాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా పేలుళ్లు జరుపుతామని ఆ ఈమెయిల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాంతో...
ప్రపంచ పర్యావరణంలో త్వరితగతిన పెనుమార్పులు సంభవిస్తున్నాయన్నది గత కొంత కాలంగా మనం చూస్తున్నాం. ఇవి విపరీత పరిణామాలు. మానవాళిని అతలాకుతలం చేస్తున్న ఉత్పాతాలు. దాదాపు అన్ని ఖండాలలోనూ...