ఆరెస్సెస్ కార్యక్రమంలో క్రైస్తవ పాస్టర్.. జీర్ణించుకోలేకపోతున్న విరోధులు
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొట్టాజయం జిల్లాలోని పూంజర్ ప్రాంతంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థుల సమావేశం నిర్వహించింది. ఈ విద్యార్థుల సమావేశానికి క్రైస్తవ పాస్టర్ జార్జ్ నెల్లికున్న చెరికు పురాయిడోమ్ హాజరయ్యారు. అయితే ఆరెస్సెస్ కార్యక్రమంలో ఓ క్రైస్తవ పాస్టర్ పాల్గొనడం...







