News

News

2040కల్లా జాబిల్లిపై త్రివర్ణ పతాకం: జితేంద్ర సింగ్

2040లో భారత్‌ సొంతంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ పతకాన్ని ఎగరవేసి వికసిత్‌ భారత్‌ ఖ్యాతిని చాటుతారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇందులో భాగంగా 2026లో మానవరహిత అంతరిక్ష యాత్ర చేపట్టడానికి భారత్‌...
News

27 నుంచి గణేశ్‌ ఉత్సవాలు

గణేశ్‌ ఉత్సవాలు ఈనెల 27 నుంచి ప్రారంభభమవుతాయని గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్‌ తెలిపారు. కర్నూలులోని వినాయక ఘాట్‌ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గణేశ్‌...
News

పాక్‌ ఓ డంపర్‌ ట్రక్కు.. సౌదీ బృందం ఎదుట మునీర్‌ ప్రేలాపనలు..

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పోయిన పరువును కాపాడుకొనేందుకు పాక్‌ నేతలు, జనరల్స్‌ నోటికొచ్చిన ప్రేలాపనలు చేస్తున్నారు. ఆ దేశ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ గతంలో కూడా ‘డంప్‌ ట్రక్కు’ వ్యాఖ్యలు చేశారట. నాడు సౌదీ ప్రతినిధుల బృందం సమక్షంలో ఈ ఘటన...
News

సింగిల్ విండో ద్వారా గణేష్ ఉత్సవాలకి అనుమతి

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు గౌరవాధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు గారు అధ్యక్షులు శ్రీ చలసాని ఆంజనేయులు గారు, ఉపాధ్యక్షులు శ్రీ బీవీ రమణ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ పాకాల త్రినాథ్ గారు, కార్యదర్శి దుర్గాప్రసాద్ రాజుగారు...
News

సంఘం నిర్వహించే సేవా ద్వారా ధార్మిక వారియర్స్, నేషన్ బిల్డర్స్ తయారవుతారు – దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్

పత్తి వత్తిగా మారింది, అది నూనెలో తడిసి, దీపపు సెమ్మెలో నిలబడి, అగ్నిసాన్నిహిత్యంతో దీపంగా మారి వెలుగులు పంచుతోంది. మనుష్యులలోనూ పత్తి, నూనె, దీపపు సెమ్మె, అగ్నిలాంటి వ్యక్తులున్నారు. వీళ్ళంతా కలిసి సమాజానికి వెలుగులు ప్రసరింపజేయాలంటే వారందరి మధ్య సమన్వయం అవసరమని...
News

సుభాష్ చంద్రబోస్ అస్థికలను జపాన్ నుంచి తెప్పించండి.. ప్రభుత్వానికి నేతాజీ కూతురి విజ్ఞప్తి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆస్థికలను భారత్‌కు రప్పించాలని ఆయన కూతురు అనితా బోస్ భారత ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. జపాన్‌లో 1945 ఆగస్టు 18వ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని చెబుతున్నారు. దీంతో ఆగస్టు 18వ తేదీనే...
News

పాక్‌తో జ్యోతికి సంబంధాలు.. యూట్యూబర్‌పై చార్జిషీట్‌ దాఖలు

పాక్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డ భారతీయ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో పోలీసులు తాజాగా 2,500 పేజీల ఛార్జ్ షీటును దాఖలు చేశారు. ఆమె గూఢచర్యానికి పాల్పడిందనేందుకు పక్కా ఆధారాలు లభించాయని పోలీసు వర్గాలు తెలిపాయి. దాదాపు మూడు నెలలపాటు విచారణ...
News

100 రోజులు, 100 దేశాలు ఒకే కుటుంబంగా ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం.

ఒకే ప్రపంచం – ఒకే కుటుంబం” మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన సాయి, ప్రధానోపన్యాసం అందిస్తూ, సంస్కృతిని ‘‘అనుసంధానం, ఆరాటం, సహకారం, సహజీవనం, సహసృష్టి’’గా అభివర్ణించారు. శతాబ్దానికి ఒకసారి వచ్చే ఏకత్వం, ప్రేమ, శాంతిని అనుభవించేందుకు ఈ వేడుకల్లో పాల్గొనాలని...
1 688 689 690 691 692 3,089
Page 690 of 3089