News

News

కైలాసగిరిపై 55 అడుగుల త్రిశూలం

విశాఖపట్నంలో పర్యాటక నగరంగా తీర్చిదిద్దే దిశగా మరో అడుగు ముందుకుపడింది. వీఎంఆర్‌డీఏ (విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ) విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న కైలాసగిరికి మరిన్ని హంగులు అద్దుతోంది. నగరంలోని కైలాసగిరిపై భారీ త్రిశూలం ఏర్పాటు చేస్తున్నారు....
ArticlesNews

బ్రహ్మశ్రీ దండిభట్ల విశ్వనాథశాస్త్రి ఫోటో జర్మనీలో ఎందుకుంది?

అధర్వణ వేదంలో ఒక అంశం ధనుర్వేదం. ఖగోళ ఆయుధాల జ్ఞానం (అస్త్రాలు) ఉపయోగం కూడా అందులో ప్రస్తావనకు వస్తుందని చెబుతారు. వసిష్డుడు ఈ శాస్త్రాన్ని వివరించాడు. దానిలో ఒక శక్తిమంతమైన ఆయుధం ‘‘పాశుపత అస్త్రం’’. అర్జునుడు తపస్సు ద్వారా శివుని వద్ద...
News

యూకేలో ఇద్దరు వ్యక్తులపై జాత్యహంకార దాడి..

యూకేలో ఇద్దరు వ్యక్తులపై జాత్యహంకార దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. శిరోమణి అకాలీదళ్‌కు నాయకత్వం వహిస్తున్న సుఖ్‌బీర్‌...
News

మన గుడి-మన బాధ్యత

నంద్యాలకు చెందిన ‘మనఊరు-మనగుడి-మనబాధ్యత’ సంస్థ వ్యవస్థాపకుడు శివకుమార్‌ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది సేవకులు దేశంలోని వివిధ క్షేత్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా టీటీడీ అనుమతి తీసుకున్న వీరు..ఈ నెల 12వ తేదీ నుంచి 18 వరకు అలిపిరి,...
News

నెహ్రూ భారత్‌ను రెండు సార్లు విభజించారు: ప్రధాని మోదీ

మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజిస్తే.. భారత్‌కు చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విభజించారన్నారు. దీనివల్ల దేశంలో వ్యవసాయానికి గణనీయమైన నష్టం వాటిల్లిందన్నారు....
News

ముంబయికి చేరిన మరాఠా యోధుని ఖడ్గం

17-18 శతాబ్దాల మధ్యకాలంలో మరాఠా సామ్రాజ్యాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించిన యోధుడు ఒకటో రఘుజి భోంస్లేకి చెందిన ఖడ్గాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. లండన్‌లో జరిగిన ఒక వేలంపాటలో చేజిక్కించుకున్న ఈ ఖడ్గాన్ని ముంబయికి తీసుకొచ్చారు. ఇది దేశ వారసత్వ...
News

విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి నిమజ్జన ఏర్పాట్లు

వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రూరల్ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, నగర కమిషనర్, ఆర్.డి.ఓ వారి అధ్యక్షతన,మున్సిపల్ కమిషనర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు....
News

అన్యమత ప్రచారంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు

ఏఐ ద్వారా భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనానికి చర్యలు తీసుకుంటున్నామని టిటిడి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టిటిడిలో పనిచేసే అన్యమత సిబ్బందిని మరో విభాగానికి బదిలీ చేసేందుకు, వాలంటరీ...
1 687 688 689 690 691 3,089
Page 689 of 3089