కైలాసగిరిపై 55 అడుగుల త్రిశూలం
విశాఖపట్నంలో పర్యాటక నగరంగా తీర్చిదిద్దే దిశగా మరో అడుగు ముందుకుపడింది. వీఎంఆర్డీఏ (విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ) విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న కైలాసగిరికి మరిన్ని హంగులు అద్దుతోంది. నగరంలోని కైలాసగిరిపై భారీ త్రిశూలం ఏర్పాటు చేస్తున్నారు....







