News

News

కుంతీమాధవస్వామి కోనేరులో కేక్ కటింగ్.. బాధ్యులు క్షమాపణ చెప్పాలి: నిత్య విద్యానంద భారతి స్వామిజీ

కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రాచీన పుణ్యక్షేత్రమైన శ్రీ కుంతీమాధవస్వామి ఆలయం కోనేరులో జన్మదిన వేడుకల పేరుతో కేక్ కటింగ్ నిర్వహించడం హిందూ ధార్మిక సంప్రదాయాలను అవమానించడమేనని నిత్య విద్యానంద భారతి స్వామిజీ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక...
News

ఖాట్మండులో ముగిసిన హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS) శిక్షణా శిబిరం!

నేపాల్ యువతలో సాంస్కృతిక విలువలను పెంపొందించడం, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఖాట్మండులో నిర్వహించిన హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS) ప్రత్యేక శిక్షణా శిబిరం ఘనంగా ముగిసింది. నేపాల్‌లోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వందలాది మంది స్వయంసేవకులు ఈ...
ArticlesNews

పుస్తకాలు పూసే ఊరు

ఒక గ్రామం గొప్పదవ్వాలంటే అక్కడ పెద్ద భవనాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక మంచి గ్రంథాలయం ఉంటే చాలు. ఒక దేశం గొప్పదవ్వాలంటే అక్కడ పెద్ద నగరాలు ఉండాల్సిన అవసరం లేదు. పుస్తకాలను ప్రేమించే పౌరులు ఉంటే చాలు. ‘భిలార్‌’ గ్రామం...
ArticlesNews

ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణలో సరికొత్త మార్పులు : 1927 వేసవి శిబిరం నుండి నేటి ‘కార్యకర్త వికాస్ వర్గ్’ వరకు పూర్తి వివరాలు!

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు పొందింది. సంఘ్ ఇంతటి బలిష్టమైన నిర్మాణంగా ఎదగడానికి ప్రధాన కారణం అందులోని స్వయంసేవకులకు అందించే క్రమశిక్షణతో కూడిన శిక్షణ. రాబోయే కాల...
News

శ్రీశైలంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం

శ్రీశైలం క్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది, శివసేవకులు...
News

పాండురంగ విఠలుడి విగ్రహానికి రసాయన పూత వద్దు.. వార్కరీ వర్గం ఆందోళన

పండర్‌పూర్: కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన శ్రీ విఠల్ విగ్రహ పరిరక్షణ అంశంపై మహారాష్ట్రలో చర్చ జరుగుతోంది. విగ్రహానికి రసాయన పూత (కెమికల్ కోటింగ్) వేయాలన్న ప్రతిపాదనను వార్కరీ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇది విగ్రహానికి మరింత నష్టం కలిగించే అవకాశం...
News

ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహం..

భారత్‌తో సాంస్కృతిక దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందూ ధర్మరక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్కు గౌరవ సూచకంగా ఇజ్రాయెల్‌లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశం ప్రకటించింది....
News

హిందూ సంప్రదాయ దీప ప్రజ్వలన చేసిన ముస్లిం ఎమ్మెల్యేపై మతఛాందస వర్గాల అభ్యంతరాలు

తిరువనంతపురం: భారతీయ సంస్కృతిలో శుభప్రదమైన ఆచారంగా భావించే 'నీలవిళక్కు' (దీప ప్రజ్వలన) కార్యక్రమంలో పాల్గొన్న కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తొలి మహిళా ఎమ్మెల్యే ఫాతిమా తాహిలియాపై కొన్ని ఇస్లామిక్ మత సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా...
1 66 67 68 69 70 3,007
Page 68 of 3007