News

News

వీర్ల గంగమ్మ ఆలయంపై గ్రానైట్ వ్యర్థాల డంపింగ్ నిలిపివేయాలి: బీజేపీ యువ మోర్చా హెచ్చరిక

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని స్థానిక వీర్లకొండపై వెలసిన శ్రీ వీర్ల గంగమ్మ తల్లి దేవాలయం సమీపంలో గ్రానైట్ క్వారీ నిర్వహణ వల్ల ఆలయ మనుగడకు ముప్పు ఏర్పడుతోందని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కమదాని శ్రీరాం ఆందోళన...
News

మధ్యప్రదేశ్‌లో యూసీసీ బిల్లు దిశగా అడుగులు..

భోపాల్: మధ్యప్రదేశ్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. అయితే, కట్ని జిల్లాలో జరిగిన ఓ పాఠశాల...
News

భారతీయ ప్రకృతి వైద్యం వ్యాధుల మూల కారణాన్ని పరిష్కరిస్తుంది : భయ్యాజీ జోషి

ఉదయ్‌పూర్:భారతీయ ప్రకృతి వైద్య విధానం కేవలం ప్రత్యామ్నాయ వైద్యం మాత్రమే కాకుండా, వ్యాధుల మూల కారణాన్ని పరిష్కరించే సమగ్ర వైద్య విధానమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండలి సభ్యులు భయ్యాజీ జోషి పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌లోని హరిదాస్‌జీ...
News

డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.

భారత హోం మంత్రిత్వ శాఖ మాజీ అండర్ సెక్రటరీ ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తానీ క్రికెట్ ఆటగాళ్లు, ప్రతినిధి బృందానికి సంబంధించి ఒక సంచలనాత్మ విషయాన్ని వెల్లడించారు. 2006-07 సమయంలో పాకిస్తానీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్...
News

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ సమాజ శ్రేయస్సుకు కాంచీ శంకరాచార్యుల పిలుపు

పాలక్కాడ్ (కేరళ): ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల (శతాబ్ది వర్ష్) సందర్భంగా ప్రారంభించిన 'పంచ్ పరివర్తన్' ఉద్యమం ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమని కాంచీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ ఉద్యమంలో...
News

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీల సమావేశం

హైదరాబాద్: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం (జూలై 19, 2026) హైదరాబాద్‌లోని మెహదీపట్నం పుల్లారెడ్డి స్కూల్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పట్టణాల్లో గణేష్ ఉత్సవాలను నిర్వహించే కమిటీల ప్రతినిధుల రాష్ట్రస్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా...
News

గుజరాత్‌లో జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధాలున్న ఐదుగురు అరెస్ట్

  గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిని గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, ఏటీఎస్ అరెస్టు చేసింది. సిధ్‌పూర్ తాలూకాలోని ఖడియాల్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో బిలాల్ అబిద్‌భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్...
News

హిందూపురంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహావిష్కరణ

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహాన్ని శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. శివాజీ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు చలపతి, వానరసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...
1 64 65 66 67 68 3,084
Page 66 of 3084