( జూన్ 10 - పొణకా కనకమ్మ జయంతి ) స్వాత్రంత్య పోరాటంలో భారతీయ మహిళలు కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సమర రంగాన దూకేందుకు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. అలాంటి సమర యోధుల్లో నెల్లూరుకు చెందిన పొణకా...
అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగమే అని పదే పదే వాదిస్తున్న చైనాకు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అరుణాచల్ ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ చైనా మ్యాప్లు విడుదల చేస్తూనే ఉంటుందని, కానీ అలాంటి వాదనలకు ఎలాంటి...
తిరుమల తిరుపతి దేవస్థానం - టిటిడి ఆసుపత్రుల్లో ‘శ్రీవారి వైద్య సేవ’ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో ఎం. రవిచంద్ర ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య...
మారుతున్న కాలంలో దేశ భద్రతకు, సాంస్కృతిక జీవనానికి ముప్పు కేవలం సరిహద్దుల నుంచే కాకుండా, సమాజంలో అంతర్గతంగా సాగుతున్న భావజాల దాడుల వల్ల కూడా పొంచి ఉందని విశ్వ హిందూ పరిషత్ (VHP) ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించిన...
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన నేటి కాలంలో ఒక వార్త లేదా సంఘటనకు సంబంధించిన దృశ్యాలను మార్చడం (Manipulate) లేదా తప్పుడు సందర్భాన్ని జోడించి వైరల్ చేయడం సర్వసాధారణంగా మారింది. తాజాగా, నాగ్పూర్లో ఒక పోలీస్ అధికారి మీడియాకు ఇచ్చిన బైట్ను...
ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులతో మానవాళి ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. ప్రస్తుతం సేంద్రీయ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉందని, రైతులకు...
వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరం నుంచి మాంసం దుకాణాలను తరలించే ప్రణాళికకు ఓకే చెప్పింది. వచ్చే 6 నెలల్లో దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది. నగర పరిశుభ్రత, పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు....
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఆక్రమణల తొలగింపు, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 'హైడ్రా' (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) వ్యవస్థకు జర్మనీ నియంత...