News

News

అమరనాథ్ యాత్రలో అద్భుతంగా వ్యర్థాల నిర్వహణ

ప్రస్తుతం జరుగుతున్న అమరనాథ్ యాత్ర సరికొత్త రికార్డులకు వేదికవుతోంది. హిమాలయాల మంచు శిఖరాల నడుమ సాగే ఈ కఠినతరమైన ప్రయాణాన్ని పూర్తిగా పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా మార్చేందుకు అధికారులు ముందెన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మకమైన వ్యర్థాల నిర్వహణ (వేస్ట్...
News

జగన్నాథ నామస్మరణతో మార్మోగిన విశాఖ.. వైభవంగా రథయాత్ర

జగన్నాథ నామస్మరణతో విశాఖ నగరం  ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, హరినామ సంకీర్తనలు, భజనలు, కోలాటాలు, విష్ణు సహస్రనామ పారాయణలతో నగరంలోని పలు ప్రాంతాలు భక్తిరసంతో నిండిపోయాయి. జగన్నాథస్వామి రథయాత్రల్లో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ప్రధాన రహదారులు...
ArticlesNews

విశ్వవ్యాప్తం.. హిందుత్వం 1 వ భాగం

అమెరికాలోని జార్జియా రాష్ట్రం హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఇటీవల ఆమోదించింది. ఈ సందర్భంగా భారతీయసంతతికి చెందిన అమెరికా దేశస్థులను ఉద్దేశించి అమెరికా కాంగ్రె స్ సభ్యుడు  శాన్‌ఫోర్డ్ బిషప్ ప్రసంగిస్తూ, హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ...
ArticlesNews

ఔషధ మొక్కల సాగుతో లాభాలు- రైతులకు స్ఫూర్తిగా నిలిచిన గోపాల్​

ఆటోమొబైల్ ఎగ్జిక్యూటివ్​గా వివిధ దేశాల్లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఔషధ మొక్కల సాగులో విజయవంతంగా రాణిస్తున్నారు బిహార్​కు చెందిన ఓ వ్యక్తి. ప్రకృతిని పరిరక్షించాలనే సంకల్పంతో పాటు, అంతరించిపోతున్న ఔషధ మొక్కలను కాపాడాలనే లక్ష్యంతో ఆయన ప్రారంభించిన ప్రయాణం ఇప్పుడు రైతులకు...
ArticlesNews

కశ్మీరీపండిట్లలో చిగురిస్తున్న ఆశలు

జాతీయ భద్రత విషయంలో ప్రపంచంలో ఏ దేశమూ వ్యవహరించనంత నిర్లక్ష్యంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దశాబ్దాలపాటు భారతదేశం వ్యవహరిం చిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనం కశ్మీర్ సమస్య. 1947లో 24 నెలలపాటు జరిగిన యుద్ధంలో 2500...
News

సీతంపేటలో “ఆగ్రోఫ్రెష్” ఆదివాసీ సేంద్రీయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభం

గిరిజన మహిళల ఆర్థిక సాధికారతకు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి మరో ముందడుగుగా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో "ఆగ్రోఫ్రెష్" ఆదివాసీ సేంద్రీయ, చిరుధాన్యాల విక్రయ కేంద్రం  ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ,...
News

శబరిమల సన్నిధానంలో కొత్త ‘తీర్థకుళం’ నిర్మాణానికి ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్రతిపాదన

తిరువనంతపురం: శబరిమల సన్నిధానంలోని ప్రస్తుత భస్మకుళం వాస్తు శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా లేదని అంచనాల్లో తేలడంతో, కొత్త పవిత్ర కొలను (తీర్థకుళం) నిర్మించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2014లో నిర్వహించిన దేవప్రశ్నంలో సన్నిధానంలో కొత్త ఆలయ చెరువు...
1 65 66 67 68 69 3,084
Page 67 of 3084