గిరిజన మహిళలకు ఆర్థిక సాధికారతకు “అరణ్య శ్రీ” కార్యక్రమానికి శ్రీకారం
పోలవరం జిల్లాలోని చింతూరు మండలం గొంది గూడెం గ్రామంలో “అరణ్య శ్రీ – అటవీ ఆధారిత సమృద్ధి” పేరుతో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక పైలట్ ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కే....







