News

News

గిరిజన మహిళలకు ఆర్థిక సాధికారతకు “అరణ్య శ్రీ” కార్యక్రమానికి శ్రీకారం

పోలవరం జిల్లాలోని చింతూరు మండలం గొంది గూడెం గ్రామంలో “అరణ్య శ్రీ – అటవీ ఆధారిత సమృద్ధి” పేరుతో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక పైలట్ ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కే....
News

పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న గోసంరక్షణ సమితి సభ్యులు..

బాపట్ల జిల్లా చీరాల జాతీయ రహదారిపై అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు వాహనాలను గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. బాపట్ల వైపు నుంచి ఒంగోలు వైపు తరలిస్తున్న ఆవులు, ఎద్దులు, దున్నపోతులను రక్షించి పోలీసులకు అప్పగించారు. బాపట్ల...
News

అయోధ్యలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం

అయోధ్యలోని రామాలయానికి వచ్చిన బాంబు బెదిరింపు, దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఆలయ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. భక్తులు, సందర్శకులు ఆందోళనలో పడిపోయారు. సైబర్ పోలీస్ స్టేషన్లో ఈ విషయంపై ఎఫ్ఎఆర్ నమోదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు...
News

మాంసం వ్యర్ధాలను గంగానదిలో పడేయటం మత విశ్వాసాన్ని దెబ్బతీయటమే : అలహాబాద్ హైకోర్టు

పవిత్ర గంగానదిలో ఎంగిలి మాంసాహార వ్యర్థాలను పడేయడం హిందువుల మతపరమైన విశ్వాసాలను గాయపరుస్తుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. వారణాసిలో ఒక పడవపై ఇఫ్తార్ విందు చేసుకుంటూ వ్యర్థాలను నదిలో పడేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ముస్లింలకు బెయిలు మంజూరు చేస్తూ జస్టిస్...
News

వెయ్యేళ్ల నాటి చోళుల రాగి ఫలకాలు.. భారత్‌కు తిరిగి అప్పగించిన నెదర్లాండ్స్.

భారత్‌కు చెందిన వెయ్యేళ్ల నాటి చారిత్రక సంపద అయిన అనైమంగలం చోళ రాగి ఫలకాలను నెదర్లాండ్స్ అధికారికంగా తిరిగి అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఈ చారిత్రక సంఘటన జరిగింది. శతాబ్దాల క్రితం వలస పాలనా కాలంలో...
News

ఐసిస్‌ డిప్యూటీ చీఫ్‌ అబూ బిలాల్‌ మృతి

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్‌ స్టేట్‌’ -ISISకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ గ్లోబల్‌ డిప్యూటీ చీఫ్‌, ప్రపంచంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ అబూ బిలాల్‌ అల్‌-మినుకిని సైనిక దాడుల్లో మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు....
News

చైనా పర్యటనలో ట్రంప్ బృందం సంచలన నిర్ణయం.. గిఫ్ట్‌లనూ అక్కడే పారేసి వెళ్లిన వైనం!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బీజింగ్‌ పర్యటన ముగిసింది. అయితే ఆయన వెంట వెళ్లిన ఆ దేశ ప్రతినిధి బృందం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుగుపయనం అయ్యే సమయంలో వైట్‌ హౌస్‌ సిబ్బంది సహా ఇతర అధికారులు విమానం ఎక్కక...
News

తిరుమల ఆగ‌స్టు నెల దర్శన కోటా విడుదల వివరాలు

తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆగస్టు–2026 నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. భక్తులు ఆన్‌లైన్ ద్వారా ముందస్తుగా టికెట్లు, సేవలు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల...
1 67 68 69 70 71 2,969
Page 69 of 2969