కలెక్టర్ కార్యాలయం ఆవరణలో అక్రమ మసీదు, కూల్చివేయాలని కోర్టు ఆదేశం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరన్పూర్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో చట్టవిరుద్ధంగా ఉన్న మసీదును కూల్చివేయాలని సహరన్పూర్ సిటీ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన దోషులకు న్యాయమూర్తి కులదీప్ సింగ్ రూ. 6.41 కోట్ల జరిమానా విధించారు....






