గోమయంతో వినాయకుడిని మలిచి.. సంప్రదాయాన్ని వ్యాపారంగా మార్చి..
అమ్మ చేతి పసుపు బొమ్మగా ప్రాణం పోసుకున్నాడు వినాయకుడు. అందుకే భక్తులు తనను ఏ రూపంలో కొలిచినా.. ఆ విఘ్నేశ్వరుడు పరవశించిపోతాడు. వినాయక చవితిని పురస్కరించుకొని వాడవాడలా గణపయ్య మండపాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మట్టి విగ్రహాలతో పాటు పండ్లు, ఫలాలు.....







