ఆ మూడు భవనాలు ఖాళీ చేయండి.. శ్రీశైలం దేవస్థానం రిక్వెస్ట్..!
శ్రీశైల క్షేత్రంలోని మూడు భవనాలు శిథిలావస్థకు చేరగా.. వాటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలోని పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనం భవనాలు చాలా సంవత్సరాల కిందట నిర్మించారు. మూడు భవనాలు దాదాపుగా శిథిలావస్థకు చేరాయి. ఆయా భవనాల నిర్దిష్ట...






