News

News

ఆ మూడు భవనాలు ఖాళీ చేయండి.. శ్రీశైలం దేవస్థానం రిక్వెస్ట్‌..!

శ్రీశైల క్షేత్రంలోని మూడు భవనాలు శిథిలావస్థకు చేరగా.. వాటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలోని పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనం భవనాలు చాలా సంవత్సరాల కిందట నిర్మించారు. మూడు భవనాలు దాదాపుగా శిథిలావస్థకు చేరాయి. ఆయా భవనాల నిర్దిష్ట...
News

బస్తర్ లో యేడాదిలోనే లొంగిపోయిన 300 మంది నక్సలైట్లు

మావోయిస్టులకు ప్రాబల్యమున్న బస్తర్ ప్రాంతంలో మావోలకు గత యేడాది కాలంగా గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎదురు కాల్పుల్లో హతమవ్వడంతో లేదా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు, లేదా నక్సలిజంలో వున్న పెడ ధోరణుల కారణంగా లొంగిపోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఒక్క యేడాదిలోనే 300 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తాజాగా రెండు రోజుల క్రితం బస్తర్ లో 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏకంగా 8 లక్షల రివార్డు వున్న కీలక నక్సలైట్ సోను హేమ్లా అలియాస్ కరోటి కూడా లొంగిపోయాడు. మరో 20 మంది మావోయిస్టులపై 81 లక్షల సమష్టి రివార్డు వుంది. వీరు కూడా లొంగిపోయారు. తామంతా నక్సలిజం లో వున్న డొల్లతనం, అంతర్గత చీలికలు, సైద్ధాంతిక నిబద్ధత లేకపోవడం, చీలికలు, పేలికలు, గ్రూపిజం కారణంగానే విసుగు...
News

కశ్మీర్‌లో చొరబాట్లు.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత ఆర్మీ

భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. బందిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టర్‌లో నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. నౌషేరా ప్రాంతానికి సమీపంలో సంచరిస్తున్న వారిని మిలిటరీ దళాలు గుర్తించగానే ఫైరింగ్ ప్రారంభించాయి....
News

గో సంపదతో అద్భుతాలు

వ్యవసాయం, అన్నా డైరీ వ్యాపారం అన్నా లాభాలు రావేమో అనే భయం చాలామందిని వెంటాడుతుంది. కానీ ఐదెంకల జీతాన్నిచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదులుకొని మరీ విజయం సాధించారో ఐటీ జంట. సేంద్రీయ పద్దతుల ద్వారా ఆర్గానిక్ పాల ఉత్పత్తులను అందిస్తూ ఏడాదికి...
News

4,000 మంది విద్యార్థులు, 5,000 దీపాలతో అద్భుతం..

కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినాయక చవితి వేడుకలను విభిన్న రీతిలో చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాఠశాలలో చదువుతున్న 4,000 మంది విద్యార్థులు గణేశుడి భారీ ఆకృతిని ప్రదర్శించారు. దానిపై...
News

బీహార్‌లోకి జైషే ఉగ్రవాదుల చొరబాటు..

మరికొన్ని నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉగ్ర కలకలం రేగింది. జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రాష్ట్ర పోలీసులు హైఅలర్ట్‌ అయ్యారు. నిఘా వర్గాల...
News

పాక్‌లో ఫ్యాక్టరీల కంటే మసీదులు, మదర్సాలే ఎక్కువ..

పాకిస్థాన్‌లో ఫ్యాక్టరీల కంటే మసీదులు, మదర్సాలే ఎక్కువగా ఉన్నాయని తాజాగా చేసిన ఆ దేశ ఆర్థిక జనాభా లెక్కల నివేదిక గణాంకాలు వెల్లడించాయి. ఈ నివేదికల ప్రకారం.. దేశంలో మసీదులు, మదర్సాల సంఖ్య పరిశ్రమల కంటే చాలా ఎక్కువగా ఉందని బహిర్గతం...
News

బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అమల్లోకి కొత్త రూల్స్‌..

విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దర్శనానికి వచ్చేవారికి సాంప్రదాయ దుస్తులు లేకుంటే ఆలయంలోకి అనుమతించరు.. అమ్మవారి ఆలయంలో సెల్‌ఫోన్ వాడకంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. ఆలయ సాంప్రదాయాలకు భంగం కలగకుండా ఈ ఆంక్షలు అమలు...
1 671 672 673 674 675 3,090
Page 673 of 3090