News

ArticlesNews

సప్త ఋషుల ఋషి పంచమి!

భారతీయ తెలుగు పంచాంగంలో తిథుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. భాద్రపద మాసంలో వచ్చే ఋషి పంచమి గురించి తెలిసినవారు చాలా తక్కువ మంది ఉంటారు. భారతీయ ఆధ్యాత్మిక, సనాతన ధర్మానికి మహర్షులు మూల స్థంబాల వంటివారు. అలాంటి మహర్షులను తలచుకునే సందర్భమే...
News

కొత్తమ్మ తల్లి జాతరను నిర్వ‌హణకు ఏర్పాట్లు

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్ర‌తిష్ట్మాకంగా నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు దేవాదాయశాఖ అధికారుల‌ను ఆదేశించారు. వ‌చ్చే నెల 23 నుంచి 25 వ‌ర‌కు జ‌రుగనున్న పండ‌గ...
News

12 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు 12 గంటల పాటు మూసివేయనున్నారు. సెప్టెంబర్‌ 7 న సాయంత్రం 3.30 గంటల నుంచి సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు చంద్ర గ్రహణం కారణంగా దాదాపు 12గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని...
News

విజయనగరం ఐసిస్‌ ఉగ్రకుట్ర కేసులో మరొకరి అరెస్టు

విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆరిఫ్ ఎన్‌ఐఏ...
ArticlesNews

తెలుగు వ్యావహారిక భాషోద్యమ సారథి గిడుగు రామ్మూర్తి పంతులు

( ఆగష్టు 29 - తెలుగు భాషా దినోత్సవం / గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి ) సవర భాషకు లిపిని అందించిన ఆధునిక అగస్త్యుడు భావాలు మనసులో పుడతాయి. ఇవి ఏదో ఒక భాషలో అల్లుకుంటాయి. ‘‘మానవుడు తన భావాలను,...
News

భేదభావాలు లేకుండా అందరికీ స్వయంసేవకుల సాయం :మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని భవన్‌లో మూడు రోజులుగా సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ద్వారా వ్యాఖ్యానమాల ప్రసంగాలు జరుగుతూ వచ్చాయి. ఇందులో భాగంగా చివరి రోజున (గురువారం) మోహన్ భాగవత్ గారు ఈ వ్యాఖ్యానమాలకి హాజరైన...
News

పాకిస్తాన్ శీర్షికతో ప్రధాని ఫొటో షేర్ చేసిన వ్యాపారి అరెస్ట్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాన్ని సోషల్ మీడియాలో “పాకిస్తాన్ జిందాబాద్” అనే శీర్షికతో షేర్ చేసినందుకు అరెస్టయిన పాంట సాహిబ్‌కు చెందిన వీధి వ్యాపారి సులేమాన్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది .ఈ మేరకు ఉత్తర్వులు...
News

తప్పుడు పత్రాలతో మదర్సా భూమి : హిందువుల ఆందోళన

చట్టవిరుద్ధంగా పనిచేసేస్తున్న మదర్సాలపై గత మార్చిలో ప్రధాన చర్యలు తీసుకుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి సూచనల మేరకు అధికారులు అక్కడ నియమాలను ఉల్లంఘించిన, సరైన పత్రాలు లేని మదరసాలకు సీల్ వేశారు. అప్పుడు కోర్టు...
1 672 673 674 675 676 3,090
Page 674 of 3090