News

News

శబరిమల విగ్రహాలపై 4.5 కిలోల బంగారం ఏమైంది..? దర్యాప్తునకు కోర్టు ఆదేశం

కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో విగ్రహాల బంగారు పూతపూసిన తాపడాలను అనుమతి లేకుండా తొలగించడం ఇటీవల వివాదాస్పదమైంది. తాజాగా ఇందుకు సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విగ్రహాల ( తాపడాలపై బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు...
News

కార్మికులకు ఈఎస్‌ఐ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలి

కార్మిక ప్రభుత్వ బీమా సంస్థ -ఈఎస్‌ఐ ఆసుపత్రులలో కార్మికులకు, వారి కుటుంబాలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ క్షేత్ర సంఘటన మంత్రి ఈఎస్‌ఐ బోర్డు సభ్యులు శ్రీ దురై రాజు గారు తెలిపారు. విజయవాడలో ఈఎస్‌ఐ...
News

పాక్ వెళ్లినప్పుడు సొంత ఇంట్లో ఉన్నట్టుంది : శామ్ పిట్రోటా

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచు వార్తల్లో ఉంటే కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు తనకు సొంత ఇంట్లో ఉన్నట్టుందని, పొరుగుదేశాలైన పాక్, బంగ్లా, నేపాల్‌తో ఇండియా బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలని...
News

అహల్యానగర్‌గా… అహ్మద్‌నగర్ రైల్వే స్టేషన్‌

లోకమాత అహల్యాబాయి హోల్కర్ గౌరవార్థం అహ్మద్‌నగర్ రైల్వే స్టేషన్‌ను అహల్యానగర్‌గా పేరు మార్చింది భారతీయ రైల్వే.. స్టేషన్ కోడ్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని.. ADIగానే ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో పాటు బీడ్-అమల్నేర్ (బి) కొత్త రైల్వే లైన్...
News

భారతీయ ఇతిహాసాలను కించపరిచిన టివి కార్యక్రమమంపై ఫిర్యాదు

ఇటీవల కొన్ని టీవీ షో లలో, సినిమాలలో మన భారతీయ ఇతిహాసాలను కించపరిచేలాగా కంటెంట్ ఉంటోంది. తాజాగా ఈటీవీ కామెడీ జంక్షన్ అనే ఛానెల్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో హిందువుల ప్రామాణిక గ్రంథాలలో ఒకటైన మహాభారత ఇతిహాసంలో,...
News

పాకిస్థానీ నకిలీ జట్టును వెనక్కు పంపిన జపాన్

పాకిస్థాన్ ఫుట్ బాల్ జట్టు మాటున జపాన్ లో పర్యటించేందుకు ప్రయత్నించిన ఓ నకిలీ ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ నకిలీ జట్టును గుర్తించిన జపాన్ అధికారులు వారిని తిరిగి స్వదేశానికి పంపించేశారు. ఈ విష యాన్ని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ...
News

శిల్ప సంపదను అమరావతికి చేర్చాలి

దేశ, విదేశాలలో ఉన్న అమరావతి ప్రాచీన శిల్ప సంపదను అమరావతి మ్యూజియంకు రప్పించాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు వినతిపత్రం సమర్పించారు. ఆయన...
News

‘రామాయణం’పై జాతీయ స్థాయి న్యాయ సదస్సు

‘వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రం’లో శనివారం రామాయణంపై తొలి జాతీయ స్థాయి న్యాయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త నారాయణ గౌరీనిత్య తెలిపారు. శుక్రవారం పరిశోధన కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రామాయణంలో ఉండే న్యాయం, ధర్మం, సమానత్వం, పరిపాలన సూత్రాలు నేటి...
1 631 632 633 634 635 3,090
Page 633 of 3090