శబరిమల విగ్రహాలపై 4.5 కిలోల బంగారం ఏమైంది..? దర్యాప్తునకు కోర్టు ఆదేశం
కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో విగ్రహాల బంగారు పూతపూసిన తాపడాలను అనుమతి లేకుండా తొలగించడం ఇటీవల వివాదాస్పదమైంది. తాజాగా ఇందుకు సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విగ్రహాల ( తాపడాలపై బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు...







