పాయకరావుపేటలో హిందూ ధర్మ సభ
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ గో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షుడు కృష్ణ చరణానందా భారతి స్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హిందూ ధర్మ సభ నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన...







